సహకారం బలోపేతం..భారత్ తో GCC రాయబారులు భేటీ..!!
- July 03, 2025
కువైట్: భారతదేశంతో సహకారాన్ని మరింతగా పెంచుకునే మార్గాలను చర్చించడానికి న్యూఢిల్లీలోని గల్ఫ్ సహకార మండలి (GCC) దేశాల రాయబారులు కువైట్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కౌన్సిల్ ప్రస్తుత అధిపతిగా కువైట్ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో కీలక అంశాలపై సమీక్షించారు. వివిధ రంగాలలో GCC- భారత సంబంధాలను మెరుగుపరచడానికి, అభివృద్ధి చేయడానికి మార్గాలను చర్చించినట్లు న్యూఢిల్లీలోని కువైట్ రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
ఖతార్పై ఇరాన్ దాడిని తీవ్రంగా ఖండించారు. ఇది అంతర్జాతీయ చట్టాలు, మంచి నేబర్ హుడ్ సూత్రాలను తీవ్రంగా ఉల్లంఘించినట్లు అభివర్ణించారు. ప్రపంచ వాణిజ్యం, ఇంధన సరఫరాలకు ముఖ్యమైన జలమార్గమైన హార్ముజ్ జలసంధి మూసివేత బెదిరింపులపై GCC రాయబారులు ఆందోళన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?
- 2025లో ఖతార్ లో 3% పెరిగిన ప్యాసింజర్స్..!!
- ఐఫోన్ యూజర్లకు శుభవార్త: ఆపిల్ పే త్వరలో
- మేడారం లో హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి
- చంద్రుడిపై హోటల్.. రంగంలోకి స్టార్టప్ కంపెనీ..ఒక్కో అతిథికి ఖర్చు ₹2.2 కోట్ల నుంచి ₹90 కోట్లు!
- లిక్కర్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి







