హై కోర్టు జడ్జిలుగా నలుగురు అడ్వకేట్ల నియామకం..
- July 03, 2025
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టుకు చెందిన నలుగురు ప్రముఖ అడ్వకేట్లను జడ్జిలుగా నియమించేందుకు సుప్రీంకోర్టు కొలీజియం (గురువారం) కీలకంగా అంగీకారం తెలిపింది. కొలీజియం సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం, గైస్ మీరా మోహియిద్దిన్, సుద్దాల చలపతి రావు, వాకిటి రామకృష్ణ రెడ్డి, గాడి ప్రవీణ్ కుమార్లను హై కోర్టు జడ్జిలుగా నియమించేందుకు అంగీకరించబడింది.
ఇప్పటి వరకు వారు హైకోర్టులో సీనియర్ అడ్వకేట్లుగా ఉన్నారు. ఈ నియామకాలతో తెలంగాణ హైకోర్టు న్యాయవ్యవస్థ మరింత బలపడనుంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న జడ్జి స్థానాలను భర్తీ చేయడంలో ఈ నియామకాలు కీలకమైన దశగా భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







