హై కోర్టు జడ్జిలుగా నలుగురు అడ్వకేట్ల నియామకం..
- July 03, 2025
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టుకు చెందిన నలుగురు ప్రముఖ అడ్వకేట్లను జడ్జిలుగా నియమించేందుకు సుప్రీంకోర్టు కొలీజియం (గురువారం) కీలకంగా అంగీకారం తెలిపింది. కొలీజియం సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం, గైస్ మీరా మోహియిద్దిన్, సుద్దాల చలపతి రావు, వాకిటి రామకృష్ణ రెడ్డి, గాడి ప్రవీణ్ కుమార్లను హై కోర్టు జడ్జిలుగా నియమించేందుకు అంగీకరించబడింది.
ఇప్పటి వరకు వారు హైకోర్టులో సీనియర్ అడ్వకేట్లుగా ఉన్నారు. ఈ నియామకాలతో తెలంగాణ హైకోర్టు న్యాయవ్యవస్థ మరింత బలపడనుంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న జడ్జి స్థానాలను భర్తీ చేయడంలో ఈ నియామకాలు కీలకమైన దశగా భావిస్తున్నారు.
తాజా వార్తలు
- కామారెడ్డి బాలల సంబరాల్లో పాల్గొన్న NATS
- నిరుద్యోగులకు సీఎం రేవంత్ శుభవార్త
- టీ20 ప్రపంచకప్కి టీమిండియా జెర్సీ విడుదల
- హైదరాబాద్ నడిబొడ్డు నుంచి ఎక్స్ప్రెస్ వే..
- WTITC: గ్లోబల్ స్టూడెంట్ ఇన్నోవేషన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్
- యూఏఈలో ఫేక్ ఇన్వెస్టర్లు..ఇన్వెస్టర్లకు హెచ్చరిక..!!
- గాయపడ్డ ఆసియా ప్రవాసి ఎయిర్ లిఫ్ట్..!!
- పౌరుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధానం: క్రౌన్ ప్రిన్స్
- ఖతార్ మ్యూజిమ్స్ లో సాంస్కృతిక, క్రియేటివిటీ ఈవెంట్లు..!!
- బహ్రెయిన్-ఇటలీ సంబంధాలు బలోపేతం..!!







