హై కోర్టు జడ్జిలుగా నలుగురు అడ్వకేట్ల నియామకం..
- July 03, 2025
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టుకు చెందిన నలుగురు ప్రముఖ అడ్వకేట్లను జడ్జిలుగా నియమించేందుకు సుప్రీంకోర్టు కొలీజియం (గురువారం) కీలకంగా అంగీకారం తెలిపింది. కొలీజియం సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం, గైస్ మీరా మోహియిద్దిన్, సుద్దాల చలపతి రావు, వాకిటి రామకృష్ణ రెడ్డి, గాడి ప్రవీణ్ కుమార్లను హై కోర్టు జడ్జిలుగా నియమించేందుకు అంగీకరించబడింది.
ఇప్పటి వరకు వారు హైకోర్టులో సీనియర్ అడ్వకేట్లుగా ఉన్నారు. ఈ నియామకాలతో తెలంగాణ హైకోర్టు న్యాయవ్యవస్థ మరింత బలపడనుంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న జడ్జి స్థానాలను భర్తీ చేయడంలో ఈ నియామకాలు కీలకమైన దశగా భావిస్తున్నారు.
తాజా వార్తలు
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO
- ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై కువైట్ ఫోకస్..!!
- దుబాయ్లో ‘Rent Now, Pay Later’ సేవ.. 12 నెలల వరకు వడ్డీ లేని వాయిదాలు
- మహబూబ్నగర్లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్







