శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆలస్యంగా బయల్దేరిన విమానాలు
- July 14, 2016
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. విజయవాడ- చెన్నై, దుబాయ్-దిల్లీలకు వెళ్లాల్సిన ఆరు విమానాలు 3 గంటలపాటు ఆలస్యం కావడంతో ప్రయాణీకులు ఆందోళన చెందారు. చండీగఢ్ నుంచి హైదరాబాద్ రావాల్సిన విమానం కూడా రద్దైంది. అయితే విమానాల ఆలస్యానికి సాంకేతిక లోపమే కారణమని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









