నిర్మాణ కార్మికుల కోసం సమ్మర్ హైడ్రేషన్ డ్రైవ్..!!
- July 11, 2025
మనామా: బహ్రెయిన్ లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు స్వచ్ఛంద సంస్థలు కార్మికుల కోసం అనేక రిఫ్రెష్మెంట్ డ్రైవ్ లను నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా తీవ్రమైన వేడిని భరించే నిర్మాణ కార్మికులకు అవసరమైన ఉపశమనాన్ని అందిస్తున్నాయి. ఇందులో భాగంగా స్థానిక నిర్మాణ స్థలంలో చల్లని పానీయాలతో నిండిన ఇన్సులేటెడ్ థర్మోస్ బాటిళ్లను పంపిణీ చేశారు. తక్షణ హైడ్రేషన్కు మించి, కార్మికులలో పర్యావరణ బాధ్యతను పెంపొందిస్తున్నారు.
PWA వాలంటీర్లు ప్లాస్టిక్ బాటిళ్లను తిరిగి ఉపయోగించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాల గురించి అవగాహన కల్పించారు. స్థిరమైన హైడ్రేషన్ అలవాట్లను కొనసాగించాలని సూచించారు. ఇలాంటి కార్యక్రమాలు బహ్రెయిన్లో సామాజిక సంక్షేమం పట్ల వారి అంకితభావాన్ని బలోపేతం చేస్తుందన్నారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







