భారత రాయబారితో కువైట్ ఫస్ట్ డిప్యూటీ పీఎం చర్చలు..!!
- July 11, 2025
కువైట్: భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకాతో కువైట్ ఫస్ట్ డిప్యూటీ పీఎం, అంతర్గత మంత్రి షేక్ ఫహద్ యూసుఫ్ సౌద్ అల్-సబా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా భద్రతా రంగాలలో ఉమ్మడి సహకారాన్ని పెంపొందించే మార్గాలపై సమీక్షించారు. మంత్రి షేక్ ఫహద్తో జరిగిన సమావేశంలో భారత రాయబారి భద్రత, నేరాలు, నైపుణ్య మార్పిడి రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలను అభివృద్ధి చేసుకునే మార్గాలపై చర్చించారు. భారత రాయబారి ముఖ్యమైన ద్వైపాక్షిక పరిణామాలను మంత్రికి వివరించారు. కువైట్లోని భారతీయ డయాస్పోరా సంక్షేమానికి సంబంధించిన విషయాలను తెలియజేశారని ఎంబసీ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









