భారత రాయబారితో కువైట్ ఫస్ట్ డిప్యూటీ పీఎం చర్చలు..!!
- July 11, 2025
కువైట్: భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకాతో కువైట్ ఫస్ట్ డిప్యూటీ పీఎం, అంతర్గత మంత్రి షేక్ ఫహద్ యూసుఫ్ సౌద్ అల్-సబా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా భద్రతా రంగాలలో ఉమ్మడి సహకారాన్ని పెంపొందించే మార్గాలపై సమీక్షించారు. మంత్రి షేక్ ఫహద్తో జరిగిన సమావేశంలో భారత రాయబారి భద్రత, నేరాలు, నైపుణ్య మార్పిడి రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలను అభివృద్ధి చేసుకునే మార్గాలపై చర్చించారు. భారత రాయబారి ముఖ్యమైన ద్వైపాక్షిక పరిణామాలను మంత్రికి వివరించారు. కువైట్లోని భారతీయ డయాస్పోరా సంక్షేమానికి సంబంధించిన విషయాలను తెలియజేశారని ఎంబసీ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







