భారత రాయబారితో కువైట్ ఫస్ట్ డిప్యూటీ పీఎం చర్చలు..!!
- July 11, 2025
కువైట్: భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకాతో కువైట్ ఫస్ట్ డిప్యూటీ పీఎం, అంతర్గత మంత్రి షేక్ ఫహద్ యూసుఫ్ సౌద్ అల్-సబా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా భద్రతా రంగాలలో ఉమ్మడి సహకారాన్ని పెంపొందించే మార్గాలపై సమీక్షించారు. మంత్రి షేక్ ఫహద్తో జరిగిన సమావేశంలో భారత రాయబారి భద్రత, నేరాలు, నైపుణ్య మార్పిడి రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలను అభివృద్ధి చేసుకునే మార్గాలపై చర్చించారు. భారత రాయబారి ముఖ్యమైన ద్వైపాక్షిక పరిణామాలను మంత్రికి వివరించారు. కువైట్లోని భారతీయ డయాస్పోరా సంక్షేమానికి సంబంధించిన విషయాలను తెలియజేశారని ఎంబసీ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







