షార్జాలో శిశువును చంపి, ఆత్మహత్య చేసుకున్న మహిళ..!!
- July 11, 2025
యూఏఈ: కేరళలోని కొల్లంకు చెందిన 21 ఏళ్ల భారతీయ మహిళ షార్జాలో తన ఏడాది ఐదు నెలల శిశువును చంపిన తర్వాత ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు సామాజిక కార్యకర్త కమంపాలం వివరాలను వెల్లడించారు. తన భర్తతో కలిసి రెండు సంవత్సరాల క్రితం యూఏఈకి వచ్చింది. కుటుంబ వివాదాల కారణంగా గత కొన్ని నెలలుగా విడిగా జీవిస్తోందని సామాజిక కార్యకర్తలు తెలిపారు. మంగళవారం అధికారులు తల్లి, బిడ్డ మృతదేహాలను గుర్తించారని సామాజిక కార్యకర్తలు చెప్పారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







