షార్జాలో శిశువును చంపి, ఆత్మహత్య చేసుకున్న మహిళ..!!

- July 11, 2025 , by Maagulf
షార్జాలో శిశువును చంపి, ఆత్మహత్య చేసుకున్న మహిళ..!!

యూఏఈ: కేరళలోని కొల్లంకు చెందిన 21 ఏళ్ల భారతీయ మహిళ షార్జాలో తన ఏడాది ఐదు నెలల శిశువును చంపిన తర్వాత ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు సామాజిక కార్యకర్త కమంపాలం వివరాలను వెల్లడించారు. తన భర్తతో కలిసి రెండు సంవత్సరాల క్రితం యూఏఈకి వచ్చింది. కుటుంబ వివాదాల కారణంగా గత కొన్ని నెలలుగా విడిగా జీవిస్తోందని సామాజిక కార్యకర్తలు తెలిపారు. మంగళవారం అధికారులు తల్లి, బిడ్డ మృతదేహాలను గుర్తించారని సామాజిక కార్యకర్తలు చెప్పారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com