కువైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టంతో మరణాలు తగ్గుదల..!!
- July 16, 2025
కువైట్: జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ సంబంధిత మరణాలలో గణనీయమైన తగ్గుదలని నివేదించింది. 2025 ప్రథమార్థంలో 94 మరణాలు నమోదయ్యాయి. గత సంవత్సరం ఇదే కాలంలో 143 మరణాలతో పోలిస్తే 49 తగ్గాయని తెలిపింది. ట్రాఫిక్ చట్టానికి ఇటీవల చేసిన సవరణలు, రోడ్లపై ప్రమాదకరమైన ప్రవర్తనను అరికట్టడంలో సహాయపడ్డాయని తెలిపింది.
స్మార్ట్ ట్రాఫిక్ మానిటరింగ్ సిస్టమ్ కారణంగా ఈ తగ్గుదల నమోదైందని ట్రాఫిక్ అవేర్నెస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ ఫహ్ద్ అల్-ఎస్సా అల్-జరిదా వెల్లడించారు. దేశవ్యాప్తంగా అవగాహన ప్రచారాలు కొనసాగుతాయని తెలిపారు. ట్రాఫిక్ భద్రత అనేది ఉమ్మడి బాధ్యత అని అల్-ఎస్సా చెప్పారు. పౌరులు, నివాసితులు ప్రాణాలను కాపాడటానికి ట్రాఫిక్ చట్టాలకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







