కువైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టంతో మరణాలు తగ్గుదల..!!
- July 16, 2025
కువైట్: జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ సంబంధిత మరణాలలో గణనీయమైన తగ్గుదలని నివేదించింది. 2025 ప్రథమార్థంలో 94 మరణాలు నమోదయ్యాయి. గత సంవత్సరం ఇదే కాలంలో 143 మరణాలతో పోలిస్తే 49 తగ్గాయని తెలిపింది. ట్రాఫిక్ చట్టానికి ఇటీవల చేసిన సవరణలు, రోడ్లపై ప్రమాదకరమైన ప్రవర్తనను అరికట్టడంలో సహాయపడ్డాయని తెలిపింది.
స్మార్ట్ ట్రాఫిక్ మానిటరింగ్ సిస్టమ్ కారణంగా ఈ తగ్గుదల నమోదైందని ట్రాఫిక్ అవేర్నెస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కల్నల్ ఫహ్ద్ అల్-ఎస్సా అల్-జరిదా వెల్లడించారు. దేశవ్యాప్తంగా అవగాహన ప్రచారాలు కొనసాగుతాయని తెలిపారు. ట్రాఫిక్ భద్రత అనేది ఉమ్మడి బాధ్యత అని అల్-ఎస్సా చెప్పారు. పౌరులు, నివాసితులు ప్రాణాలను కాపాడటానికి ట్రాఫిక్ చట్టాలకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







