సౌదీ అరేబియాలో ఏడు ఉమ్రా కంపెనీలు సస్పెండ్..!!
- July 17, 2025
రియాద్: హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ ఆమోదించబడిన నియంత్రణ మార్గదర్శకాలను ఉల్లంఘించిన ఏడు ఉమ్రా కంపెనీలను సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. యాత్రికుల భద్రతకు ఇలాంటి ధోరణులు ప్రమాదాలను కలిగిస్తాయని, చట్ట ప్రకారం నిర్దేశించిన జరిమానాలతో ఉల్లంఘించిన కంపెనీలపై తక్షణ చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తమ ఒప్పంద బాధ్యతలను నిలబెట్టుకోవడంలో విఫలమైన లేదా యాత్రికుల భద్రతకు హాని కలిగించే ఏ కంపెనీని కూడా సహించబోమని హెచ్చరించింది. ఉమ్రా ఆపరేటర్లందరూ అధికారిక నిబంధనలను పూర్తిగా పాటించాలని సూచించింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









