హాస్పిటల్, ఫుడ్, నిత్యావసరాలను తీసుకెళుతున్న యూఏఈ షిప్..!!
- July 20, 2025
యూఏఈ: ప్రపంచవ్యాప్తంగా మానవతా సహాయాన్ని అందించడంలో యూఏఈ ముందువరుసలో ఉంటుంది.గాజాకు మానవత సాయాన్ని అందించే క్రమంలో ఎనిమిదవ షిప్మెంట్ను సిద్ధమవుతోంది.ఇది సోమవారం అబుదాబిలోని ఖలీఫా పోర్ట్ నుండి బయలుదేరుతుందని అధికారులు తెలిపారు.
ఈ భారీ షిప్ లో ఆహార పొట్లాలు, టెంట్లు, రిలీఫ్ కిట్లు, దుస్తులు, పరుపులు, పరిశుభ్రత కిట్లు మరియు ఇతర నిత్యావసరాలు ఉన్నాయని తెలిపారు. అలాగే గాజాలో బాధితులను ఆదుకునేందుకు ఫీల్డ్ హాస్పిటల్ను కూడా తీసుకువెళుతుందన్నారు. 'ఆపరేషన్ చివాల్రస్ నైట్ 3'లో భాగమైన ఎనిమిదవ మిషన్ ఈజిప్టులోని అల్ అరిష్ పోర్ట్కు 14 రోజుల్లో చేరుకుంటుందని సహాయ కార్యకలాపాల సమన్వయకర్త హ్మౌద్ అల్ ఎఫారి వెల్లడించారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









