హాస్పిటల్, ఫుడ్, నిత్యావసరాలను తీసుకెళుతున్న యూఏఈ షిప్..!!
- July 20, 2025
యూఏఈ: ప్రపంచవ్యాప్తంగా మానవతా సహాయాన్ని అందించడంలో యూఏఈ ముందువరుసలో ఉంటుంది.గాజాకు మానవత సాయాన్ని అందించే క్రమంలో ఎనిమిదవ షిప్మెంట్ను సిద్ధమవుతోంది.ఇది సోమవారం అబుదాబిలోని ఖలీఫా పోర్ట్ నుండి బయలుదేరుతుందని అధికారులు తెలిపారు.
ఈ భారీ షిప్ లో ఆహార పొట్లాలు, టెంట్లు, రిలీఫ్ కిట్లు, దుస్తులు, పరుపులు, పరిశుభ్రత కిట్లు మరియు ఇతర నిత్యావసరాలు ఉన్నాయని తెలిపారు. అలాగే గాజాలో బాధితులను ఆదుకునేందుకు ఫీల్డ్ హాస్పిటల్ను కూడా తీసుకువెళుతుందన్నారు. 'ఆపరేషన్ చివాల్రస్ నైట్ 3'లో భాగమైన ఎనిమిదవ మిషన్ ఈజిప్టులోని అల్ అరిష్ పోర్ట్కు 14 రోజుల్లో చేరుకుంటుందని సహాయ కార్యకలాపాల సమన్వయకర్త హ్మౌద్ అల్ ఎఫారి వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









