హాస్పిటల్, ఫుడ్, నిత్యావసరాలను తీసుకెళుతున్న యూఏఈ షిప్..!!
- July 20, 2025
యూఏఈ: ప్రపంచవ్యాప్తంగా మానవతా సహాయాన్ని అందించడంలో యూఏఈ ముందువరుసలో ఉంటుంది.గాజాకు మానవత సాయాన్ని అందించే క్రమంలో ఎనిమిదవ షిప్మెంట్ను సిద్ధమవుతోంది.ఇది సోమవారం అబుదాబిలోని ఖలీఫా పోర్ట్ నుండి బయలుదేరుతుందని అధికారులు తెలిపారు.
ఈ భారీ షిప్ లో ఆహార పొట్లాలు, టెంట్లు, రిలీఫ్ కిట్లు, దుస్తులు, పరుపులు, పరిశుభ్రత కిట్లు మరియు ఇతర నిత్యావసరాలు ఉన్నాయని తెలిపారు. అలాగే గాజాలో బాధితులను ఆదుకునేందుకు ఫీల్డ్ హాస్పిటల్ను కూడా తీసుకువెళుతుందన్నారు. 'ఆపరేషన్ చివాల్రస్ నైట్ 3'లో భాగమైన ఎనిమిదవ మిషన్ ఈజిప్టులోని అల్ అరిష్ పోర్ట్కు 14 రోజుల్లో చేరుకుంటుందని సహాయ కార్యకలాపాల సమన్వయకర్త హ్మౌద్ అల్ ఎఫారి వెల్లడించారు.
తాజా వార్తలు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!
- ఒమాన్ రియాల్ కు అగౌరవం..మహిళ అరెస్ట్..!!
- జనవరి 15 వరకు 36 నివాస ప్రాంతాలలో రోడ్ పనులు..!
- ఖతార్ లో 50వేలమంది విద్యార్థులకు టీడీఏపీ వ్యాక్సిన్..!!
- ప్రభుత్వ-ప్రైవేట్ జాయింట్ ఆర్థిక కమిటీ సమావేశం..
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..







