ధోఫర్ లో ఎనిమిది మందిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- July 20, 2025
మస్కట్: సలాలాలోని దక్షిణ అవ్కాద్ ప్రాంతంలోని ఒక నివాస అపార్ట్మెంట్లోఅగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందగానే ధోఫర్ గవర్నరేట్లోని సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (CDAA) నుండి వచ్చిన అగ్నిమాపక బృందాలు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొన్నాయి. తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భవనంలో చిక్కుకున్న ఎనిమిది మందిని అథారిటీ టీమ్స్ రక్షించాయి. వారు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని అథారిటీ వెల్లడించింది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









