ధోఫర్ లో ఎనిమిది మందిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- July 20, 2025
మస్కట్: సలాలాలోని దక్షిణ అవ్కాద్ ప్రాంతంలోని ఒక నివాస అపార్ట్మెంట్లోఅగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందగానే ధోఫర్ గవర్నరేట్లోని సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (CDAA) నుండి వచ్చిన అగ్నిమాపక బృందాలు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొన్నాయి. తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భవనంలో చిక్కుకున్న ఎనిమిది మందిని అథారిటీ టీమ్స్ రక్షించాయి. వారు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని అథారిటీ వెల్లడించింది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









