ధోఫర్ లో ఎనిమిది మందిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- July 20, 2025
మస్కట్: సలాలాలోని దక్షిణ అవ్కాద్ ప్రాంతంలోని ఒక నివాస అపార్ట్మెంట్లోఅగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందగానే ధోఫర్ గవర్నరేట్లోని సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (CDAA) నుండి వచ్చిన అగ్నిమాపక బృందాలు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొన్నాయి. తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భవనంలో చిక్కుకున్న ఎనిమిది మందిని అథారిటీ టీమ్స్ రక్షించాయి. వారు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని అథారిటీ వెల్లడించింది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్గా కె.ఎస్.విశ్వనాథన్
- హైదరాబాద్లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం
- టీటీడీకి రూ.75 లక్షలు విరాళం