టర్కీ అంతటా కర్ఫ్యూ
- July 15, 2016
టర్కీలో సైనికులు తిరుగుబాటు చేశారు. టర్కీ అంతటా కర్ఫ్యూ విధించారు. దేశంలో సైనిక చట్టం అమలులోకి వచ్చింది. ప్రభుత్వాన్ని తమ అధీనంలోకి తీసుకున్నట్లు ఆర్మీ ప్రకటించింది. టర్కీ గగనతలంలో సైనిక విమానాలు, హెలికాప్టర్లు పహరా కాశాయి.పార్లమెంట్పై బాంబు దాడులు జరిగాయి. ఈ ఘటనలో 17మంది పోలీసులు మృతి చెందారు. దేశంలో నిరంకుశ పాలన, పెరిగిన ఉగ్రదాడుల వల్ల తాము తిరుగుబాటు చేశామని టర్కీ సైన్యం ప్రకటించింది. జాతీయ టీవీ చానెల్, రేడియో కార్యాలయాలను సైన్యం అధీనంలోకి తీసుకుంది. సైనిక తిరుగుబాటును టర్కీ అధ్యక్షుడు ఎర్దోగన్ ఖండించారు. ప్రజలు వీధుల్లోకి వచ్చి తనకు మద్దతు తెలిపాలని ఎర్దోగన్ పిలుపునిచ్చారు
తాజా వార్తలు
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!









