టర్కీ అంతటా కర్ఫ్యూ
- July 15, 2016
టర్కీలో సైనికులు తిరుగుబాటు చేశారు. టర్కీ అంతటా కర్ఫ్యూ విధించారు. దేశంలో సైనిక చట్టం అమలులోకి వచ్చింది. ప్రభుత్వాన్ని తమ అధీనంలోకి తీసుకున్నట్లు ఆర్మీ ప్రకటించింది. టర్కీ గగనతలంలో సైనిక విమానాలు, హెలికాప్టర్లు పహరా కాశాయి.పార్లమెంట్పై బాంబు దాడులు జరిగాయి. ఈ ఘటనలో 17మంది పోలీసులు మృతి చెందారు. దేశంలో నిరంకుశ పాలన, పెరిగిన ఉగ్రదాడుల వల్ల తాము తిరుగుబాటు చేశామని టర్కీ సైన్యం ప్రకటించింది. జాతీయ టీవీ చానెల్, రేడియో కార్యాలయాలను సైన్యం అధీనంలోకి తీసుకుంది. సైనిక తిరుగుబాటును టర్కీ అధ్యక్షుడు ఎర్దోగన్ ఖండించారు. ప్రజలు వీధుల్లోకి వచ్చి తనకు మద్దతు తెలిపాలని ఎర్దోగన్ పిలుపునిచ్చారు
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









