బహ్రెయిన్లో సోషల్ మీడియా దుర్వినియోగం..ఇద్దరికి జైలుశిక్ష..!!
- July 24, 2025
మనామా: ప్రజా నైతికత, సామాజిక విలువలకు విఘాతం కలిగించిన ఇద్దరు వ్యక్తులకు ఆరు నెలల జైలు శిక్ష, ఒక్కొక్కరికి 200 బహ్రెయిన్ డాలర్ల జరిమానా విధించారు. ఈ మేరకు బహ్రెయిన్లోని మూడవ మైనర్ క్రిమినల్ కోర్టు తీర్పునిచ్చింది.
సైబర్ క్రైమ్ ప్రాసిక్యూషన్ హెడ్ ప్రకారం.. తమ సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేసిన అనుచితమైన కంటెంట్ ప్రజా మర్యాద ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని, వర్తించే చట్టాలను ఉల్లంఘించిందని వెల్లడించారు. అనుచితమైన కంటెంట్ను పంచుకోవడానికి పబ్లిక్ ప్లాట్ఫామ్లను ఉపయోగించడాన్ని తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ చట్టానికి కట్టుబడి ఉండాలని, బహ్రెయిన్ సమాజ విలువలను గౌరవించాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







