బహ్రెయిన్లో సోషల్ మీడియా దుర్వినియోగం..ఇద్దరికి జైలుశిక్ష..!!
- July 24, 2025
మనామా: ప్రజా నైతికత, సామాజిక విలువలకు విఘాతం కలిగించిన ఇద్దరు వ్యక్తులకు ఆరు నెలల జైలు శిక్ష, ఒక్కొక్కరికి 200 బహ్రెయిన్ డాలర్ల జరిమానా విధించారు. ఈ మేరకు బహ్రెయిన్లోని మూడవ మైనర్ క్రిమినల్ కోర్టు తీర్పునిచ్చింది.
సైబర్ క్రైమ్ ప్రాసిక్యూషన్ హెడ్ ప్రకారం.. తమ సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేసిన అనుచితమైన కంటెంట్ ప్రజా మర్యాద ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని, వర్తించే చట్టాలను ఉల్లంఘించిందని వెల్లడించారు. అనుచితమైన కంటెంట్ను పంచుకోవడానికి పబ్లిక్ ప్లాట్ఫామ్లను ఉపయోగించడాన్ని తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ చట్టానికి కట్టుబడి ఉండాలని, బహ్రెయిన్ సమాజ విలువలను గౌరవించాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!
- యూఏఈ, భారత్ సహా 38 దేశాల పౌరులకు శ్రీలంక గుడ్ న్యూస్..!!









