సలాలాలో OMR80 మిలియన్లతో టూరిజం కాంప్లెక్స్..!!
- July 29, 2025
సలాలా: దోఫర్ గవర్నరేట్లో పర్యాటక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో భాగంగా సలాలాలోని జునుఫ్ ప్రాంతంలో OMR80 మిలియన్లతో ఒక ఇంటిగ్రేటెడ్ టూరిజం కాంప్లెక్స్ ను నిర్మించనునున్నారు. పర్యాటక మంత్రిత్వ శాఖ నిర్మాణ పనులను ప్రారంభించింది. ఫిబ్రవరి 2025లో కుదిరిన యూజ్ఫ్రక్ట్ ఒప్పందం ప్రకారం అల్-వాత్బా హాస్పిటాలిటీ కంపెనీతో భాగస్వామ్యంతో దీనిని అమలు చేయనున్నారు.
30నెలల్లో మొదటి దశలో 124 గెస్ట్ యూనిట్లతో కూడిన ఫైవ్ స్టార్స్ హోటల్, రెస్టారెంట్లు, కేఫ్లతో కూడిన మెరీనా, బీచ్ క్లబ్, హెల్త్ క్లబ్, కాంప్లెక్స్ మెయిన్ డోర్ వర్క్ షెడ్యూల్ లో ఉన్నాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఒమన్లో గొప్ప సహజ, పర్యావరణ వైవిధ్యాన్ని కలిగి ఉన్న దోఫర్లో పర్యాటక స్పాట్ లను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన ప్రయత్నాలకు ఈ ప్రాజెక్ట్ అదనపు బలాన్ని ఇస్తుందని పేర్కొంది.
తాజా వార్తలు
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..









