సలాలాలో OMR80 మిలియన్లతో టూరిజం కాంప్లెక్స్..!!
- July 29, 2025
సలాలా: దోఫర్ గవర్నరేట్లో పర్యాటక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో భాగంగా సలాలాలోని జునుఫ్ ప్రాంతంలో OMR80 మిలియన్లతో ఒక ఇంటిగ్రేటెడ్ టూరిజం కాంప్లెక్స్ ను నిర్మించనునున్నారు. పర్యాటక మంత్రిత్వ శాఖ నిర్మాణ పనులను ప్రారంభించింది. ఫిబ్రవరి 2025లో కుదిరిన యూజ్ఫ్రక్ట్ ఒప్పందం ప్రకారం అల్-వాత్బా హాస్పిటాలిటీ కంపెనీతో భాగస్వామ్యంతో దీనిని అమలు చేయనున్నారు.
30నెలల్లో మొదటి దశలో 124 గెస్ట్ యూనిట్లతో కూడిన ఫైవ్ స్టార్స్ హోటల్, రెస్టారెంట్లు, కేఫ్లతో కూడిన మెరీనా, బీచ్ క్లబ్, హెల్త్ క్లబ్, కాంప్లెక్స్ మెయిన్ డోర్ వర్క్ షెడ్యూల్ లో ఉన్నాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఒమన్లో గొప్ప సహజ, పర్యావరణ వైవిధ్యాన్ని కలిగి ఉన్న దోఫర్లో పర్యాటక స్పాట్ లను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన ప్రయత్నాలకు ఈ ప్రాజెక్ట్ అదనపు బలాన్ని ఇస్తుందని పేర్కొంది.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!