బాక్సర్ విజేందర్ సింగ్కు ప్రముఖుల నుంచి అభినందనలు ..
- July 17, 2016
కెరీర్లో అతిపెద్ద టైటిల్ డబ్ల్యూబీవో ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ ఛాంపియన్షిప్ సాధించి చరిత్ర సృష్టించిన భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్కు ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా విజేందర్కు శుభాకాంక్షలు తెలిపారు. విజేందర్ పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని ఈ విజయం అతని ప్రతిభకి, నైపుణ్యానికి, బలానికి ప్రతిరూపమని మోదీ ట్వీట్ చేశారు. విజేందర్ విజయం దేశానికి గర్వకారణమని ప్రణబ్ కొనియాడారు. .
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







