యూఏఈలో 4.3 మిలియన్ల మంది భారతీయులు..!!
- August 16, 2025
యూఏఈ; దుబాయ్లోని ఇండియన్ కాన్సులేట్లో భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. భారీగా భారతీయ ప్రవాసులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది. కాన్సుల్ జనరల్ సతీష్ శివన్ జెండాను ఎగురవేశారు. అనంతరం హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగించారు.
యూఏఈతో సంబంధాలను బలోపేతం చేయడంలో ప్రవాసుల పాత్ర వెలకట్టలేనిదన్నారు. యూఏఈలోని 4.36 మిలియన్ల మంది భారతీయ ప్రవాసులు ఉన్నారని తెలిపారు. యూఏఈ నిర్మాణంలో వారు భాగస్వాములని పేర్కొన్నారు. 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారే ప్రయాణంలో ఈ భాగస్వామ్యం కీలకంగా మారుతుందని అన్నారు.
తాజా వార్తలు
- పార్కింగ్ ఫీజులు పెరుగుదలపై పార్కిన్ CEO క్లారిటీ..!!
- ఒమానీ–బహ్రెయిన్ బజార్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- ఆప్టామిల్, బెబెలాక్ ఇన్ఫాంట్ ఫార్ములా పై SFDA హెచ్చరిక..!!
- ముహారక్ సౌక్ భవిష్యత్ పై కౌన్సిల్ సమీక్ష..!!
- కువైట్ జాతీయ దినోత్సవం..అద్భుతమైన వైమానిక ప్రదర్శన..!!
- విజిట్ ఖతార్..అల్ రువైస్ మారిటైమ్ హెరిటేజ్ ఫెస్టివల్..!!
- సైబర్ నేరగాడిని అరెస్టు చేసిన పోలీసులు
- ఐపీఎల్ 2026 ప్రారంభం వాయిదా? కొత్త తేదీలు ఇవే!
- యూఏఈకి ‘కోల్డ్ వేవ్’ హెచ్చరిక
- ఇంటర్, పదవ తరగతి విద్యార్థులకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శుభాకాంక్షలు









