యూఏఈలో 4.3 మిలియన్ల మంది భారతీయులు..!!
- August 16, 2025
యూఏఈ; దుబాయ్లోని ఇండియన్ కాన్సులేట్లో భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. భారీగా భారతీయ ప్రవాసులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది. కాన్సుల్ జనరల్ సతీష్ శివన్ జెండాను ఎగురవేశారు. అనంతరం హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగించారు.
యూఏఈతో సంబంధాలను బలోపేతం చేయడంలో ప్రవాసుల పాత్ర వెలకట్టలేనిదన్నారు. యూఏఈలోని 4.36 మిలియన్ల మంది భారతీయ ప్రవాసులు ఉన్నారని తెలిపారు. యూఏఈ నిర్మాణంలో వారు భాగస్వాములని పేర్కొన్నారు. 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారే ప్రయాణంలో ఈ భాగస్వామ్యం కీలకంగా మారుతుందని అన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- ఏపీలో మూడు కొత్త జిల్లాలు
- 5.17 మిలియన్లకు పెరిగిన కువైట్ జనాభా..!!
- హైలే గోబీ వోల్కానో విస్ఫోటనం.. సౌదీ అరేబియా సేఫేనా?
- ఫ్రెండ్లీ వాతావరణంలో నిర్మాణాత్మక సంస్కరణలు..!!
- డిసెంబర్లో పెట్రోల్ ధరలు తగ్గుతాయా?
- ఖతార్తో గోవా పర్యాటక సంబంధాలు..!!
- అరేబియా సముద్రం పై వొల్కానిక్ యాష్..ఒమన్ అలెర్ట్..!!
- WTITC గ్లోబల్ ట్రేడ్ & ఇన్వెస్ట్మెంట్ వింగ్ సెక్రటరీగా శ్రీకాంత్ బడిగ నియామకం







