పార్క్, రైడ్ సేవలు ఉపయోగించుకోవాలని ఖతార్ పిలుపు..!!
- August 17, 2025
దోహా: దోహా అంతటా పబ్లిక్ రవాణా వ్యవస్థను ప్రోత్సహించడానికి.. ట్రాఫిక్ రద్దీని నియంత్రించడానికి పార్క్ & రైడ్ సేవలను విస్తృతంగా ఉపయోగించుకోవాలని వాహనదారులకు ఖతార్ రవాణా మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. ముఖ్యంగా దోహా మెట్రో స్టేషన్ల దగ్గర ప్రయాణికుల కోసం ఉచితంగా పార్కింగ్ సౌకర్యాలను అందిస్తున్నట్లు తెలిపింది.
ఖతార్ లోని పబ్లిక్ బస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్లో భాగంగా ప్రారంభించబడిన పార్క్ & రైడ్ స్కీమ్ కింద వాహనదారులు తమ కార్లను పార్కింగ్ చేసి, దోహా మెట్రో సర్వీసులను ఉపయోగించుకోవాలని కోరారు. ప్రస్తుతం, అల్ వక్రా, అల్ కస్సార్, లుసైల్ మరియు ఎడ్యుకేషన్ సిటీలో పార్క్ అండ్ రైడ్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని ప్రకటించింది. తదుపరి దశలో లుసైల్ మరియు ఎడ్యుకేషన్ సిటీ సైట్ లలో పార్కింగ్ సర్వీసులు అందుబాటులోకి వస్తాయన్నారు.
తాజా వార్తలు
- సువెందు అధికారి పిఏ హత్య–బెంగాల్లో ఉద్రిక్తత
- ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు వద్దు…డీజీపీకి సీఎం రేవంత్ స్పష్టమైన ఆదేశాలు
- విజయ్కు లైన్క్లియర్.. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ అనుమతి..
- సీజనల్ అలెర్జీలు.. అవగాహన, నివారణ, చికిత్స పై నిపుణుల సూచనలు..!!
- 2025లో యూఏఈలో 5,58,000 కొత్త డ్రైవర్లు..!!
- వీసా మినహాయింపు ఒప్పందం పై సంతకం చేసిన సౌదీ, టర్కీ..!
- భద్రతా సంబంధాలను బలోపేతానికి యూకే, బహ్రెయిన్ చర్చలు..!!
- ఇరాన్ ప్రకటనను ఖండించిన యూఏఈ..!!
- ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతపై ఒమన్, నార్వే చర్చలు..!!
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2ని ఆమోదించండి అంటూ కేంద్ర మంత్రిని కోరిన సీఎం రేవంత్









