పార్క్, రైడ్ సేవలు ఉపయోగించుకోవాలని ఖతార్ పిలుపు..!!
- August 17, 2025
దోహా: దోహా అంతటా పబ్లిక్ రవాణా వ్యవస్థను ప్రోత్సహించడానికి.. ట్రాఫిక్ రద్దీని నియంత్రించడానికి పార్క్ & రైడ్ సేవలను విస్తృతంగా ఉపయోగించుకోవాలని వాహనదారులకు ఖతార్ రవాణా మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. ముఖ్యంగా దోహా మెట్రో స్టేషన్ల దగ్గర ప్రయాణికుల కోసం ఉచితంగా పార్కింగ్ సౌకర్యాలను అందిస్తున్నట్లు తెలిపింది.
ఖతార్ లోని పబ్లిక్ బస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్లో భాగంగా ప్రారంభించబడిన పార్క్ & రైడ్ స్కీమ్ కింద వాహనదారులు తమ కార్లను పార్కింగ్ చేసి, దోహా మెట్రో సర్వీసులను ఉపయోగించుకోవాలని కోరారు. ప్రస్తుతం, అల్ వక్రా, అల్ కస్సార్, లుసైల్ మరియు ఎడ్యుకేషన్ సిటీలో పార్క్ అండ్ రైడ్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని ప్రకటించింది. తదుపరి దశలో లుసైల్ మరియు ఎడ్యుకేషన్ సిటీ సైట్ లలో పార్కింగ్ సర్వీసులు అందుబాటులోకి వస్తాయన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి
- తెలంగాణలో కరెంట్ కు భారీ డిమాండ్
- పోర్చుగల్తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్
- సలాలాలో 'వాయిస్ ఆఫ్ ది సీజన్ 2025' ప్రారంభం..!!
- రియాద్ సీజన్ 2025 అద్భుతమైన గ్లోబల్ పరేడ్ తో ప్రారంభం..!!
- అల్ ఐన్లో ఫుడ్ పాయిజనింగ్..బేకరీ మూసివేత..!!
- అక్టోబర్ 13న కతారా పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!