సార్ హౌస్ అగ్నిప్రమాదంలో 10 ఏళ్ల బాలిక మృతి..!!
- August 26, 2025
మనామా: సార్ ప్రాంతంలోని ఒక ఇంట్లో చెలరేగిన మంటలను సివిల్ డిఫెన్స్ బృందాలు ఆర్పివేశాయి. ఈ మంటల్లో పొగ పీల్చడం వల్ల 10 ఏళ్ల బాలిక మరణించింది. ఈ సంఘటనపై జాతీయ అంబులెన్స్ సర్వీస్ వెంటనే స్పందించి, మంటలను ఆర్పివేసింది. అయితే, అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న బాలికను వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రమాదానికి గల కారణాన్ని గుర్తించడానికి దర్యాప్తు జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









