ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- August 27, 2025
హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగులకు ఈ నెల జీతంతో పాటు జులై డీఏ ఇవ్వనున్నారు. ఈ మేరకు మేనేజ్మెంట్ పచ్చజెండా ఊపింది.ఎంప్లాయీస్ హెచ్ఎస్ఏ కూడా పెరిగిన నేపథ్యంలో ఇప్పటికే ఉన్న డీఏకు గత నెల డీఏ 2.1 శాతం కలిపి మొత్తం డీఏ 50 శాతం దాటనుంది.దీంతో ఆర్టీసీ ఎంప్లాయీస్కి ఎంతో మేలు జరుగుతుంది. 2017 వేతన సవరణ సర్క్యులర్ కింద హెచ్ఎస్ఏను పెంచినందుకు ఆర్టీసీ యాజమాన్యానికి ఎంప్లాయిస్ యూనియన్ తెలంగాణ కమిటీ ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న కృతజ్ఞతలు చెప్పారు.
తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న విషయం తెలిసిందే. దీంతో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







