ఆగస్టు 15 నుంచి వారం రోజుల పాటు 'తిరంగా ఉత్సవాలు'
- July 19, 2016స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఆగస్టు 15 నుంచి వారం రోజుల పాటు 'తిరంగా ఉత్సవాలు' నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. దేశ వ్యాప్తంగా బీజేపీ ఎంపీలందరూ తమ నియోజకవర్గాల్లో తిరంగా ఉత్సవాలు జరపాలని కోరారు. ఎంపీలందరూ పాల్గొని 70 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరపాలన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ చేసేందుకు నియోజకవర్గాల వారీ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. దేశభక్తి, దేశ నాయకుల జీవితగాథలను నేటి యువతకు చేరువ చేయాలన్నారు. 70 రకాల స్లైడ్స్ తయారు చేసి 70 ఏళ్ల స్వాతంత్య్రంపై ప్రజలకు వివరించాలని సూచించారు.
తాజా వార్తలు
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి