మెక్డోనాల్డ్స్ యాక్సిడెంట్: బాధితుల ఆవేదన
- July 19, 2016
అజ్మన్లోని మెక్డోనాల్డ్స్ ఔట్లెట్లో జరిగిన యాక్సిడెంట్లో మృతిచెందినవారి కుటుంబీకుల ఆవేదన వర్ణనాతీతంగా ఉంది. ఈ ప్రమాదంలో భారతదేశానికి చెందిన 45 ఏళ్ళ మహిల, మరో చిన్నారి మృతి చెందారు. మృతి చెందిన మహిళ మూడు రోజుల క్రితయే యూఏఈకి వచ్చినట్లు ఆమె సోదరుడు మొహమ్మద్ రఫి చెప్పారు. మృతురాలి మనవడు ఈ ప్రమాదంలో గాపడ్డాడనీ, అతనిప్పుడు ఆసుపత్రిలో ఉన్నాడని రఫి చెప్పారు. కుమార్తె, అల్లుడితో కలిసి ఆ సమయంలో మృతురాలు మెక్డోనాల్డ్స్కి వెళ్ళారని, అనూహ్యంగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని రఫి కన్నీరు మున్నీరయ్యారు. 22 ఏళ్ళ ట్రక్ డ్రైవర్, ట్రక్పై కంట్రోల్ తప్పడంతో మెక్డోనాల్డ్స్లోకి దూసుకెళ్ళాడు ట్రక్తో సహా. సోషల్ మీడియాలో ఈ ఘటన పట్ల పలువురు స్పందించారు. మృతులకు ఘనంగా నివాళులర్పించారు.
తాజా వార్తలు
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!
- ఆహార వస్తువుల సరఫరా, ధరలపై ఆందోళన వద్దు..!!
- యాస్ ఐలాండ్ లో అటానమస్ టాక్సీల విస్తరణ..!!
- మక్కా, మదీనాలోని భవన యజమానులకు హెచ్చరిక జారీ..!!
- ప్రయాణీకులను హెచ్చరించిన HIA, ఖతార్ ఎయిర్వేస్..!!
- యాదాద్రిలో గవర్నర్ దంపతులు
- తమిళనాడులో వీకే శశికళ కొత్త పార్టీ ప్రారంభం
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం..తీవ్ర వడగాలులు
- ఇక ఆన్లైన్లోనే వాహనాల రిజిస్ట్రేషన్









