మెక్డోనాల్డ్స్ యాక్సిడెంట్: బాధితుల ఆవేదన
- July 19, 2016
అజ్మన్లోని మెక్డోనాల్డ్స్ ఔట్లెట్లో జరిగిన యాక్సిడెంట్లో మృతిచెందినవారి కుటుంబీకుల ఆవేదన వర్ణనాతీతంగా ఉంది. ఈ ప్రమాదంలో భారతదేశానికి చెందిన 45 ఏళ్ళ మహిల, మరో చిన్నారి మృతి చెందారు. మృతి చెందిన మహిళ మూడు రోజుల క్రితయే యూఏఈకి వచ్చినట్లు ఆమె సోదరుడు మొహమ్మద్ రఫి చెప్పారు. మృతురాలి మనవడు ఈ ప్రమాదంలో గాపడ్డాడనీ, అతనిప్పుడు ఆసుపత్రిలో ఉన్నాడని రఫి చెప్పారు. కుమార్తె, అల్లుడితో కలిసి ఆ సమయంలో మృతురాలు మెక్డోనాల్డ్స్కి వెళ్ళారని, అనూహ్యంగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని రఫి కన్నీరు మున్నీరయ్యారు. 22 ఏళ్ళ ట్రక్ డ్రైవర్, ట్రక్పై కంట్రోల్ తప్పడంతో మెక్డోనాల్డ్స్లోకి దూసుకెళ్ళాడు ట్రక్తో సహా. సోషల్ మీడియాలో ఈ ఘటన పట్ల పలువురు స్పందించారు. మృతులకు ఘనంగా నివాళులర్పించారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







