సెకండరీ పాఠశాలల్లో ఫస్ట్ ఎయిడ్ లెసన్స్..!!
- September 06, 2025
రియాద్: సౌదీ రెడ్ క్రెసెంట్ అథారిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో మాధ్యమిక స్థాయి పాఠ్యాంశాల్లో ప్రథమ చికిత్స విధానాలను పరిచయం చేయనున్నట్లు ప్రకటించింది. అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి అవసరమైన నైపుణ్యాలపై విద్యార్థులకు అవగాహన పెరుగుతుందన్నారు. తద్వారా అత్యవసర సమయంలో వేగంగా స్పందించడంతోపాటు ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారి ప్రాణాలను కాపాడడంలో సహాయంగా ఉంటుందన్నారు. ఈ మేరకు విద్యా మంత్రిత్వ శాఖ తన జాతీయ పాఠ్య ప్రణాళికలో దీనిని చేర్చినట్లు తెలిపింది.
రక్తస్రావం, కాలిన గాయాలు, థర్మల్ షాక్ మరియు మూర్ఛ వంటి వివిధ గాయాలకు ప్రథమ చికిత్స అందించడంతోపాటు గుండెపోటు సమయంలో అందించే CPR పై విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







