ఇండో-కువైటీ సంబంధాలపై బుక్ రిలీజ్..!!
- September 06, 2025
కువైట్: ఇండో-కువైటీ సంబంధాలపై ప్రముఖ జర్నలిస్ట్ చైతాలి బెనర్జీ రాయ్ ఓ బుక్ రాశారు. సదాకా: పార్టనర్షిప్ అండ్ కల్చరల్ కిన్షిప్ పేరుతో రాసిన బుక్ ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఆమె ప్రసిద్ధ ఆడియోవిజువల్ సిరీస్ సదాకా మొదటి రెండు సీజన్లను ఆధారంగా చేసుకుని ఈ పుస్తకాన్ని రాసినట్లు తెలిపారు. ఇండియా-కువైట్ మధ్య శాశ్వత సాంస్కృతిక, సామాజిక మరియు ఆర్థిక బంధాలను తన కథనాల ద్వారా వివరించినట్లు వెల్లడించారు.
రెండు దశాబ్దాలకు పైగా కువైట్లో పనిచేసిన ప్రముఖ సాంస్కృతిక జర్నలిస్ట్ చైతాలి బి రాయ్ రచించిన సదాకా.. ఉమెన్ ఆఫ్ కువైట్: టర్నింగ్ టైడ్స్ పేరుతో 2016లో తొలి పుస్తకం రాశారు. పుస్తకం ప్రముఖ పుస్తక కేంద్రాల్లో అందుబాటులో ఉందని తెలిపారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







