ఆగస్టులో 3.4లక్షల తనిఖీలు..47వేల ఉల్లంఘనలు..!!
- September 07, 2025
రియాద్: సౌదీ అరేబియా అంతటా ఆగస్టు నెలలో 340,000 కంటే ఎక్కువ తనిఖీలను నిర్వహించినట్లు ట్రాన్స్ పోర్ట్ జనరల్ అథారిటీ (TGA) వెల్లడించింది. ఇందులో 47వేల కంటే ఎక్కువ ఉల్లంఘనలు జారీ చేసినట్టు తెలిపింది.
మక్కా ప్రాంతంలో అత్యధికంగా 10,841 రోడ్ ట్రాన్స్ పోర్ట్ ఉల్లంఘనలు నమోదయ్యాయి. తరువాత రియాద్లో 9,592 ఉల్లంఘనలు, తూర్పు ప్రావిన్స్లో 3,925 ఉల్లంఘనలు రికార్డు అయ్యాయి. చట్టం పరిదిలో నిబంధనలకు కట్టుబడి ఉండాలని TGA పిలుపునిచ్చింది. ఏవైనా ఉల్లంఘనలను 19929 నంబర్ ద్వారా తెలియజేయాలని ప్రజలకు పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







