బహ్రెయిన్లో యువ ప్రతిభకు పట్టం..!!
- September 08, 2025
మనామా: బహ్రెయిన్ లో యూత్ ఇన్నోవేషన్ మరియు ఎక్సలెన్స్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు వర్క్స్ మంత్రిత్వ శాఖను యువజన వ్యవహారాల ప్రతినిధి షేక్ నాజర్ బిన్ హమద్ అల్ ఖలీఫా ప్రశంసించారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో యువతను ప్రోత్సహించడానికి హిస్ హైనెస్ జారీ చేసిన వ్యూహాత్మక ప్రణాళికకు అనుగుణంగా ఈ కమిటీ ఏర్పాటు ఒక కీలక ముందడుగా ఆయన అభివర్ణించారు.
యువ ప్రతిభను ఉపయోగించుకోవడానికి, వారికి పని వాతావరణాన్ని మెరుగుపరచడంలో మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయత్నాలను హిస్ హైనెస్ ప్రశంసించారు. యువ నిపుణులను సాధికారత కల్పించే జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహించాలని సూచించారు. అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టుల ద్వారా యువతలో వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించడానికి కమిటీ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







