చెన్నైలో వృద్ధురాలికి ఆవుగుండె అమర్చారు
- July 16, 2015
హృద్రోగ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ వృద్ధురాలకి ఆవుగుండె అమర్చి ఆమెను బ్రతికించారు చెన్నైలోని ఫ్రంటియర్ హాస్పిటల్ వైద్యులు. హైదరాబాద్కు చెందిన ఈ వృద్ధురాలికి పదకొండేళ్ల క్రితం గుండెకు శస్త్రచికిత్స చేసి వాల్వ్ను అమర్చారు. అయితే కొంతకాలం ఆరోగ్యంగానే తిరిగిన ఆమెకు.. ఎనిమిది నెలల నుంచి మళ్లీ గుండెలో నొప్పి రావడం ప్రారంభించింది. దీంతో చికిత్స కోసం దేశమంతా తిరిగిన ఆమె ఆఖరికి చెన్నై వచ్చింది. 'సంప్రదాయ శస్త్రచికిత్సకు ఇది భిన్నమైంది. ఆమె గుండె వాల్వ్ పూర్తిగా దెబ్బతింది. ఈ శస్త్రచికత్స కూడా చాలా ప్రమాదంతో కూడుకున్నది. మొత్తానికి ఈ చికత్స విజయవంతమైంద'ని ఆస్పత్రి వైద్యుడు చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







