చెన్నైలో వృద్ధురాలికి ఆవుగుండె అమర్చారు
- July 16, 2015
హృద్రోగ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ వృద్ధురాలకి ఆవుగుండె అమర్చి ఆమెను బ్రతికించారు చెన్నైలోని ఫ్రంటియర్ హాస్పిటల్ వైద్యులు. హైదరాబాద్కు చెందిన ఈ వృద్ధురాలికి పదకొండేళ్ల క్రితం గుండెకు శస్త్రచికిత్స చేసి వాల్వ్ను అమర్చారు. అయితే కొంతకాలం ఆరోగ్యంగానే తిరిగిన ఆమెకు.. ఎనిమిది నెలల నుంచి మళ్లీ గుండెలో నొప్పి రావడం ప్రారంభించింది. దీంతో చికిత్స కోసం దేశమంతా తిరిగిన ఆమె ఆఖరికి చెన్నై వచ్చింది. 'సంప్రదాయ శస్త్రచికిత్సకు ఇది భిన్నమైంది. ఆమె గుండె వాల్వ్ పూర్తిగా దెబ్బతింది. ఈ శస్త్రచికత్స కూడా చాలా ప్రమాదంతో కూడుకున్నది. మొత్తానికి ఈ చికత్స విజయవంతమైంద'ని ఆస్పత్రి వైద్యుడు చెప్పారు.
తాజా వార్తలు
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..









