చెన్నైలో వృద్ధురాలికి ఆవుగుండె అమర్చారు
- July 16, 2015
హృద్రోగ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ వృద్ధురాలకి ఆవుగుండె అమర్చి ఆమెను బ్రతికించారు చెన్నైలోని ఫ్రంటియర్ హాస్పిటల్ వైద్యులు. హైదరాబాద్కు చెందిన ఈ వృద్ధురాలికి పదకొండేళ్ల క్రితం గుండెకు శస్త్రచికిత్స చేసి వాల్వ్ను అమర్చారు. అయితే కొంతకాలం ఆరోగ్యంగానే తిరిగిన ఆమెకు.. ఎనిమిది నెలల నుంచి మళ్లీ గుండెలో నొప్పి రావడం ప్రారంభించింది. దీంతో చికిత్స కోసం దేశమంతా తిరిగిన ఆమె ఆఖరికి చెన్నై వచ్చింది. 'సంప్రదాయ శస్త్రచికిత్సకు ఇది భిన్నమైంది. ఆమె గుండె వాల్వ్ పూర్తిగా దెబ్బతింది. ఈ శస్త్రచికత్స కూడా చాలా ప్రమాదంతో కూడుకున్నది. మొత్తానికి ఈ చికత్స విజయవంతమైంద'ని ఆస్పత్రి వైద్యుడు చెప్పారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







