బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- September 19, 2025
కువైట్: కువైట్ లో జరిగిన విషాద సంఘటనలో ఒక భారత ప్రవాసుడు మరణించాడు. ఎర్నాకులం పెరుంబడప్పుకు చెందిన జాకబ్ చాకో బ్యాడ్మింటన్ ఆడుతూ కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించేలోపే అతడు మరణించాడని వైద్యులు తెలిపారు.
సల్మియాలో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్న జాకబ్ నేషనల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ (NBK)లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయనకు భార్య పార్వతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన మృతదేహాన్ని కేరళలోని తన స్వస్థలానికి తరలించడానికి ఏర్పాట్లు ప్రస్తుతం జరుగుతున్నాయని అతడి కుటుంబసభ్యులు తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!