రియాద్ లో యూఎస్ ఎంబసీపై డ్రోన్ దాడిపై సౌదీ క్లారిటీ..!!
- March 03, 2026
రియాద్: రియాద్ మరియు అల్-ఖార్జ్ నగరాల సమీపంలో ఎనిమిది డ్రోన్లను అడ్డుకున్నట్లు సౌదీ అరేబియా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.ప్రాథమిక అంచనాల ప్రకారం, రియాద్లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని రెండు డ్రోన్లు లక్ష్యంగా చేసుకున్నాయని పేర్కొంది. ఈ సంఘటనలో డ్రోన్ శకలాల కారణంగా స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుందని, భవనానికి స్వల్పంగా నష్టం వాటిల్లిందని సౌదీ అరేబియా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు









