రియాద్ లో యూఎస్ ఎంబసీపై డ్రోన్ దాడిపై సౌదీ క్లారిటీ..!!
- March 03, 2026
రియాద్: రియాద్ మరియు అల్-ఖార్జ్ నగరాల సమీపంలో ఎనిమిది డ్రోన్లను అడ్డుకున్నట్లు సౌదీ అరేబియా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.ప్రాథమిక అంచనాల ప్రకారం, రియాద్లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని రెండు డ్రోన్లు లక్ష్యంగా చేసుకున్నాయని పేర్కొంది. ఈ సంఘటనలో డ్రోన్ శకలాల కారణంగా స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుందని, భవనానికి స్వల్పంగా నష్టం వాటిల్లిందని సౌదీ అరేబియా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రయాణాలపై యూఏఈ నిషేధం..
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం









