233 మంది ఒమాన్ ఖైదీలకు రాజ క్షమాభిక్ష

- July 16, 2015 , by Maagulf
233 మంది ఒమాన్ ఖైదీలకు రాజ క్షమాభిక్ష

ఒమాన్ సుప్రీం కమాండర్ హిజ్ మెజెస్టీ సుల్తాన్ కాబూస్ బిన్ సయాద్, వివిధ నేరాలపై చెరసాలలో ఉన్న 77 మంది ప్రవాసీయులతో సహా, మొత్తం 233 మందికి క్షమాభిక్ష ప్రసాదించారు. ఖైదీల కుటుంబాల నుండి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈద్-ఉల్-ఫిత్ర్ మరియు ఆసీర్వాద పునరుజ్జీవన దినం ఐన జులై 23న ఈ క్షమాభిక్ష అమలులోకి వస్తుందని తెలియవచ్చింది.

 

--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com