233 మంది ఒమాన్ ఖైదీలకు రాజ క్షమాభిక్ష
- July 16, 2015
ఒమాన్ సుప్రీం కమాండర్ హిజ్ మెజెస్టీ సుల్తాన్ కాబూస్ బిన్ సయాద్, వివిధ నేరాలపై చెరసాలలో ఉన్న 77 మంది ప్రవాసీయులతో సహా, మొత్తం 233 మందికి క్షమాభిక్ష ప్రసాదించారు. ఖైదీల కుటుంబాల నుండి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈద్-ఉల్-ఫిత్ర్ మరియు ఆసీర్వాద పునరుజ్జీవన దినం ఐన జులై 23న ఈ క్షమాభిక్ష అమలులోకి వస్తుందని తెలియవచ్చింది.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







