ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగానికి గైడ్ లైన్స్ అవసరం..!!
- September 29, 2025
రియాద్: G20 డిజిటల్ ఎకానమీ, ఏఐ సమావేశాల్లో సౌదీ అరేబియా ప్రతినిధులు పాల్గొన్నారు. సౌదీఅరేబియా కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అబ్దుల్లా అల్స్వాహా దక్షిణాఫ్రికా లెజిస్లేటివ్ రాజధాని కేప్ టౌన్ జరుగుతున్న డిజిటల్ ఎకానమీ మంత్రివర్గ సమావేశంలో ప్రసంగించారు. డిజిటల్ ఎకానమీ, ఏఐ పై రోడ్మ్యాప్ను సౌదీ సమర్పించారు. సాంకేతిక పరిజ్ఞానం యొక్క బాధ్యతాయుతమైన వినియోగాన్ని ప్రోత్సహించడానికి AI మార్గదర్శకాలను ఆవిష్కరించాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేయడానికి మరియు డిజిటల్ ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లడానికి సౌదీ అరేబియా నిబద్ధతతో పనిచేస్తుందన్నారు. సెప్టెంబర్ 30న AI టాస్క్ ఫోర్స్ మంత్రివర్గ సమావేశం జరుగనుంది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్..
- విద్యుత్, ఇంధన రంగంలో పెట్టుబడులు.. ఆకర్షణీయ దేశాలు ఇవే..!!
- 8 ఏళ్ల తర్వాత మనామా సూక్ గేట్వే ఆర్ట్ వర్క్ తొలగింపు..!!
- గుండెను పదిలంగా చూసుకోండి: డాక్టర్ పి. చంద్రశేఖర్
- కువైట్ మునిసిపాలిటీ తనిఖీలు..వాహనాలు తొలగింపు..!!
- ప్రపంచ దేశాల్లో యోగాకి ప్రత్యేక గుర్తింపు..
- ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగానికి గైడ్ లైన్స్ అవసరం..!!
- ఇటాలియన్ అధికారులకు క్రిమినల్ అప్పగింత..!!
- నాలుగు కొత్త విజిట్ వీసా కేటగిరీలను ప్రకటించిన యూఏఈ..ఎంట్రీ పర్మిట్లో సవరణలు..!!
- సింగపూర్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు