ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగానికి గైడ్ లైన్స్ అవసరం..!!
- September 29, 2025
రియాద్: G20 డిజిటల్ ఎకానమీ, ఏఐ సమావేశాల్లో సౌదీ అరేబియా ప్రతినిధులు పాల్గొన్నారు. సౌదీఅరేబియా కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అబ్దుల్లా అల్స్వాహా దక్షిణాఫ్రికా లెజిస్లేటివ్ రాజధాని కేప్ టౌన్ జరుగుతున్న డిజిటల్ ఎకానమీ మంత్రివర్గ సమావేశంలో ప్రసంగించారు. డిజిటల్ ఎకానమీ, ఏఐ పై రోడ్మ్యాప్ను సౌదీ సమర్పించారు. సాంకేతిక పరిజ్ఞానం యొక్క బాధ్యతాయుతమైన వినియోగాన్ని ప్రోత్సహించడానికి AI మార్గదర్శకాలను ఆవిష్కరించాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేయడానికి మరియు డిజిటల్ ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లడానికి సౌదీ అరేబియా నిబద్ధతతో పనిచేస్తుందన్నారు. సెప్టెంబర్ 30న AI టాస్క్ ఫోర్స్ మంత్రివర్గ సమావేశం జరుగనుంది.
తాజా వార్తలు
- సౌదీలో వారంలో 10,827 మంది అక్రమ వలసదారుల బహిష్కరణ..!!
- కొరియాలో యువతి మృతి..కే-పాప్ ఫ్యాన్ కమ్యూనిటీలో ఆన్లైన్ వేధింపులపై చర్చ..!!
- ఖతార్లో రియల్ ఎస్టేట్ లావాదేవీలు QR333 మిలియన్లు..!!
- నేషనల్ మ్యూజియం సమీపంలో 1,800 మీటర్ల వాకింగ్ ట్రాక్..!!
- కువైట్లో KD3,000 దాటితే బ్యాంక్ స్టేట్మెంట్ తప్పనిసరి..!!
- అర్హత ఉన్న భారతీయులందరికీ 10 ఏళ్ల పాస్పోర్టు..!!
- అండమాన్ సెల్యులార్ జైలులో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్..
- యూజర్లకు UPI ఛార్జీలు ఉండవు.. కేంద్రం మరోసారి క్లారిటీ
- డేటింగ్ యాప్లో పురుషులకు అందంతో వల...రూ.6 కోట్లు వసూళ్లు
- మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం..మూడు దేశాల జెండా రంగుల్లో మెరిసిన సౌదీ ల్యాండ్మార్క్స్







