ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగానికి గైడ్ లైన్స్ అవసరం..!!
- September 29, 2025
రియాద్: G20 డిజిటల్ ఎకానమీ, ఏఐ సమావేశాల్లో సౌదీ అరేబియా ప్రతినిధులు పాల్గొన్నారు. సౌదీఅరేబియా కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అబ్దుల్లా అల్స్వాహా దక్షిణాఫ్రికా లెజిస్లేటివ్ రాజధాని కేప్ టౌన్ జరుగుతున్న డిజిటల్ ఎకానమీ మంత్రివర్గ సమావేశంలో ప్రసంగించారు. డిజిటల్ ఎకానమీ, ఏఐ పై రోడ్మ్యాప్ను సౌదీ సమర్పించారు. సాంకేతిక పరిజ్ఞానం యొక్క బాధ్యతాయుతమైన వినియోగాన్ని ప్రోత్సహించడానికి AI మార్గదర్శకాలను ఆవిష్కరించాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేయడానికి మరియు డిజిటల్ ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లడానికి సౌదీ అరేబియా నిబద్ధతతో పనిచేస్తుందన్నారు. సెప్టెంబర్ 30న AI టాస్క్ ఫోర్స్ మంత్రివర్గ సమావేశం జరుగనుంది.
తాజా వార్తలు
- ఖతార్లో భారీ పేలుడు: 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు
- హర్మూజ్ జలసంధి మూసివేతతో భారీగా పెరిగిన చమురు ధరలు
- రూ.50 లక్షలకోసం భర్త కిడ్నాప్ డ్రామా!
- యూఏఈలో మూడు రోజులపాటు రెయిన్ అలెర్ట్..!!
- సాయికృష్ణ మిస్సింగ్ కేసు..నేడు కోర్టుకు ఆధారాలు
- గల్ఫ్ కార్మికుల ఓటు హక్కుల పై మంత్రి పొన్నం ప్రభాకర్తో చర్చ
- దుబాయ్లో బ్యాడ్మింటన్ ఆడుతూ భారతీయ ప్రవాసి మృతి..!!
- సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లో బొంగో సంస్కృతి బహ్రెయిన్ రక్తదాన శిబిరం..!!
- ఫోర్బ్స్ టాప్ 100లో ఆరు కువైట్ ఫ్యామిలీ ఎంటర్ప్రైజెస్ కు చోటు..!!
- నార్త్ అల్ బతినాలో రిఫ్రిజిరేషన్ యూనిట్ల చోరీ..ఇద్దరు అరెస్ట్..!!







