మోదీ వచ్చేనెలలో తెలంగాణకు
- July 21, 2016
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వచ్చేనెలలో తెలంగాణకు రానున్నారు. మెదక్ జిల్లాలో గజ్వేల్లో మిషన్ భగీరథను ప్రారంభిస్తారని తెలుస్తోంది. అలాగే ఆదిలాబాద్ జిల్లా పెగడపల్లిలో నిర్మించిన ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్ను మోదీ ప్రారంభిస్తారని సమాచారం. ఆగస్టు 7న కార్యక్రమం ఉండవచ్చని తెలుస్తోంది. గజ్వేల్ మండలం కోమటిబండలో ప్రధాని పర్యటన ఏర్పాట్లను మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎస్పీ సింగ్ పరిశీలించారు. మూడు హెలీప్యాడ్లకు స్థలాలతో పాటు 2లక్షల మందితో బహిరంగ సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ప్రధాని కార్యక్రమాన్ని ప్రభుత్వ వర్గాలు ఇంకా ధృవీకరించలేదు.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









