ఖతార్ లో షెల్ ఎకో-మారథాన్ ఛాంపియన్షిప్..!!
- September 30, 2025
దోహా: 2025 షెల్ ఎకో-మారథాన్ ఆసియా-పసిఫిక్ మరియు మిడిల్ ఈస్ట్ పోటీలు విజయవంతం అయ్యాయి. ఈ నేపథ్యంలో 2026లో మరోసారి ఖతార్లో ఈ ఈవెంట్ను నిర్వహిస్తామని, ఆ తర్వాత 2027లో మొట్టమొదటి షెల్ ఎకో-మారథాన్ గ్లోబల్ ఛాంపియన్షిప్ను నిర్వహిస్తామని షెల్ ప్రకటించింది.
లుసైల్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో 2025 ఎడిషన్ జరిగింది. ఈ ప్రోగ్రామ్ 40 ఏళ్ల చరిత్రలో ఈ ఈవెంట్ను మధ్యప్రాచ్యంలో నిర్వహించడం ఇదే మొదటిసారి అని నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలో 12 దేశాల నుండి 60 కి పైగా విద్యార్థి బృందాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా వారు ఎనర్టీ ఎఫిషియెంట్ వాహనల రూపకల్పనలో అత్యాధునిక ఆవిష్కరణలను ప్రదర్శించారని షెల్ కంపెనీస్ ఖతార్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చైర్పర్సన్ రాబ్ మాక్స్ వెల్ వెల్లడించారు. 2027 షెల్ ఎకో-మారథాన్ గ్లోబల్ ఛాంపియన్షిప్ ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ పనితీరు కనబరిచే జట్లను ఒకచోటకు చేర్చుతుందన్నారు.
తాజా వార్తలు
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!









