బహ్రెయిన్లో షరోదుత్సోబ్ ప్రారంభం..!!
- October 01, 2025
మనామా: బహ్రెయిన్ లోని బెంగాల్ కల్చరల్ సొసైటీ (BCS) వార్షిక ఉత్సవమైన షరోదుత్సోబ్ ను అడ్లియాలోని తెలుగు కళా సమితి హాల్లో అధికారికంగా ప్రారంభించింది. ప్రారంభ కార్యక్రమానికి అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. బహ్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం రెండవ కార్యదర్శి గిరీష్ పూజారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సాయంత్రం అధికారిక ప్రారంభోత్సవం తర్వాతర వక్తలు ప్రసంగించారు. భారతీయ సంస్కృతి, ఉత్సవ ప్రాముఖ్యతను వివరించారు. గల్ఫ్ ప్రాంతంలో భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడానికి సొసైటీ చేస్తున్న కృషిని వక్తలు ప్రశంసించారు. వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు, కళా ప్రదర్శనలతో షరోదుత్సోబ్ ఉత్సవం అక్టోబర్ 2వరకు జరుగుతాయని నిర్వాహకులు ప్రకటించారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









