బహ్రెయిన్లో షరోదుత్సోబ్ ప్రారంభం..!!
- October 01, 2025
మనామా: బహ్రెయిన్ లోని బెంగాల్ కల్చరల్ సొసైటీ (BCS) వార్షిక ఉత్సవమైన షరోదుత్సోబ్ ను అడ్లియాలోని తెలుగు కళా సమితి హాల్లో అధికారికంగా ప్రారంభించింది. ప్రారంభ కార్యక్రమానికి అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. బహ్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం రెండవ కార్యదర్శి గిరీష్ పూజారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సాయంత్రం అధికారిక ప్రారంభోత్సవం తర్వాతర వక్తలు ప్రసంగించారు. భారతీయ సంస్కృతి, ఉత్సవ ప్రాముఖ్యతను వివరించారు. గల్ఫ్ ప్రాంతంలో భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడానికి సొసైటీ చేస్తున్న కృషిని వక్తలు ప్రశంసించారు. వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు, కళా ప్రదర్శనలతో షరోదుత్సోబ్ ఉత్సవం అక్టోబర్ 2వరకు జరుగుతాయని నిర్వాహకులు ప్రకటించారు.
తాజా వార్తలు
- లోక్సభ లెజిస్లేషన్ కమిటీ సమావేశం నిర్వహించిన ఎంపీ బాలశౌరి
- గ్లోబల్ సమ్మిట్ కు ప్రధాని మోడీ ని ఆహ్వానించాలి: సీఎం రేవంత్
- 2030 కామన్వెల్త్ గేమ్స్ కోసం అహ్మదాబాద్ సిద్దం
- హాంకాంగ్లో ఘోర అగ్ని ప్రమాదం..13 మంది సజీవదహనం..
- అల్-మసీలా బ్రిడ్జి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక..!!
- కెనడా eTA కి ఖతారీ జాతీయులు అర్హులు..!!
- సౌదీ అరేబియాలో జనవరి 1నుండి న్యూ ట్యాక్స్ పాలసీ..!!
- మరణించిన వారి ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేస్తున్నారా?
- 'ఒమన్ ఒడిస్సీ' పుస్తకం విడుదల..!!
- BD 130,000 పెట్టుబడికే బహ్రెయిన్ గోల్డెన్ రెసిడెన్సీ..!!







