బహ్రెయిన్లో షరోదుత్సోబ్ ప్రారంభం..!!
- October 01, 2025
మనామా: బహ్రెయిన్ లోని బెంగాల్ కల్చరల్ సొసైటీ (BCS) వార్షిక ఉత్సవమైన షరోదుత్సోబ్ ను అడ్లియాలోని తెలుగు కళా సమితి హాల్లో అధికారికంగా ప్రారంభించింది. ప్రారంభ కార్యక్రమానికి అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. బహ్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం రెండవ కార్యదర్శి గిరీష్ పూజారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సాయంత్రం అధికారిక ప్రారంభోత్సవం తర్వాతర వక్తలు ప్రసంగించారు. భారతీయ సంస్కృతి, ఉత్సవ ప్రాముఖ్యతను వివరించారు. గల్ఫ్ ప్రాంతంలో భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడానికి సొసైటీ చేస్తున్న కృషిని వక్తలు ప్రశంసించారు. వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు, కళా ప్రదర్శనలతో షరోదుత్సోబ్ ఉత్సవం అక్టోబర్ 2వరకు జరుగుతాయని నిర్వాహకులు ప్రకటించారు.
తాజా వార్తలు
- FIFA అరబ్ కప్ ఖతార్ 2025 టికెట్ల అమ్మకాలు ప్రారంభం..!!
- విదేశీ ప్రయాణికులు భారత్ కొత్త కండిషన్..!!
- బహ్రెయిన్లో షరోదుత్సోబ్ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో 3.2శాతానికి చేరుకున్న నిరుద్యోగ రేటు..!!
- కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం సామర్థ్యం పెంపు..!!
- క్రిప్టోకరెన్సీ మైనింగ్ను నిషేధించిన అబుదాబి..!!
- ఢిల్లీ ఎయిర్పోర్టులో ఈ-అరైవల్ కార్డ్ సిస్టమ్
- కరూర్ తొక్కిసలాట ఘటన..స్టాలిన్ ప్రభుత్వం సంచలన వీడియో..
- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం చంద్రబాబు భేటీ
- తొక్కిసలాట పై స్పందించిన విజయ్