ఇబ్రిలో పొల్యుషన్ ఎమర్జెన్సీపై పర్యావరణ అథారిటీ క్లారిటీ..!!
- October 01, 2025
మస్కట్: ఇబ్రిలోని విలాయత్లోని తనమ్ ప్రాంతంలో వాతావరణంలో ఘాటైన వాసనలు వస్తున్నాయన్న నివేదికలపై పర్యావరణ అథారిటీ సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీ క్లారిటీ ఇచ్చింది. అధునాతన సాంకేతికతలు , అధిక ఖచ్చితత్వ సాధనాలతో గాలి నాణ్యతను కొలిచామని, అందులో అసాధారణ లేదా అసహజ కాలుష్య కారకాలను గుర్తించలేదని తెలిపింది. కాగా, అధికారులు ఆ ప్రాంతంలో పర్యవేక్షణను కొనసాగిస్తున్నారని వెల్లడించింది. ప్రజలు ఆందోలన చెందాల్సిన అవసరం లేదని, సోషల్ మీడియాలో ఫేక్ వార్తలను నమ్మొద్దని, వాస్తవ సమాచారాన్ని అధికారుల నుంచి పొందాలని సూచించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- దుబాయ్ లో IPF (తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండగ వేడుకలు
- ఆయుధాలకు లైసెన్స్.. డెడ్ లైన్ విధించిన ఖతార్..!!
- రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!
- విజిటర్స్ ను ఆకర్షిస్తున్న యూఏఈ న్యూ సాలరీ కండిషన్..!!
- కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- బహ్రెయిన్,అమెరికా మధ్య గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- ఇబ్రిలో పొల్యుషన్ ఎమర్జెన్సీపై పర్యావరణ అథారిటీ క్లారిటీ..!!
- తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి బాధ్యతలు స్వీకారం