మంత్రి పల్లె ఫోన్‌ ఇన్‌ కార్యక్రమం..

- July 21, 2016 , by Maagulf
మంత్రి పల్లె ఫోన్‌ ఇన్‌ కార్యక్రమం..

ఆర్‌డబ్ల్యూఎస్‌ ఆఫీసులో మంత్రి పల్లె ఫోన్‌ ఇన్‌ కార్యక్రమం నిర్వహించారు. సమస్యలపై మంత్రి పల్లెకు ఫోన్‌లో ప్రజలు ఫిర్యాదు చేశారు. రంజాన్‌ తోఫా అందనివారు ఫిర్యాదు చేయాలని మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. స్థానిక సమస్యలను ఎప్పటికప్పుడు అధికారులు పరిష్కరించాలని మంత్రి పల్లె ఆదేశించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com