మంత్రి పల్లె ఫోన్ ఇన్ కార్యక్రమం..
- July 21, 2016
ఆర్డబ్ల్యూఎస్ ఆఫీసులో మంత్రి పల్లె ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించారు. సమస్యలపై మంత్రి పల్లెకు ఫోన్లో ప్రజలు ఫిర్యాదు చేశారు. రంజాన్ తోఫా అందనివారు ఫిర్యాదు చేయాలని మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. స్థానిక సమస్యలను ఎప్పటికప్పుడు అధికారులు పరిష్కరించాలని మంత్రి పల్లె ఆదేశించారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







