రెసిలెన్స్ ఫ్లీట్లో పౌరుల భద్రతపై ఒమన్ పర్యవేక్షణ..!!
- October 04, 2025
మస్కట్: గ్లోబల్ రెసిలెన్స్ ఫ్లీట్లో పాల్గొనే ఒమన్ పౌరుల పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు ఒమన్ సుల్తానేట్ వెల్లడించింది. తన పౌరుల భద్రతను నిర్ధారించడానికి మరియు వారు సురక్షితంగా తమ స్వదేశానికి తిరిగి రావడానికి ఒమన్ అన్ని దేశాల సమన్వయంతో పనిచేస్తున్నట్లు తెలిపింది. అదే సమయంలో ఫ్లోటిల్లాలో పాల్గొనే వారందరు ఎటువంటి ప్రమాదాలకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!









