రెసిలెన్స్ ఫ్లీట్లో పౌరుల భద్రతపై ఒమన్ పర్యవేక్షణ..!!
- October 04, 2025
మస్కట్: గ్లోబల్ రెసిలెన్స్ ఫ్లీట్లో పాల్గొనే ఒమన్ పౌరుల పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు ఒమన్ సుల్తానేట్ వెల్లడించింది. తన పౌరుల భద్రతను నిర్ధారించడానికి మరియు వారు సురక్షితంగా తమ స్వదేశానికి తిరిగి రావడానికి ఒమన్ అన్ని దేశాల సమన్వయంతో పనిచేస్తున్నట్లు తెలిపింది. అదే సమయంలో ఫ్లోటిల్లాలో పాల్గొనే వారందరు ఎటువంటి ప్రమాదాలకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







