సేఫ్ రిటర్న్.. హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బిడ్డకు జన్మనిచ్చిన భారత మహిళ..!!
- October 05, 2025
దోహా: హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ భారతీయ మహిల శిశువు జన్మనించింది. విషయం తెలుసుకున్న భారత రాయబార కార్యాలయం వారికి సహాయంగా నిలిచింది. ఈ విషయాన్ని ఖతార్లోని భారత రాయబార కార్యాలయం అక్టోబర్ 3న తన సోషల్ మీడియా పేజీలో పేర్కొంది. వారు సురక్షితంగా ఉన్నారని, తల్లి బిడ్డలను భారత్ కు పంపినట్లు తెలిపింది. వారి సంరక్షణ విషయంలో సహకరించిన ఖతార్ లోని గుజరాతీ సమాజ్ కు కృతజ్ఞతలు తెలిపింది.
కాగా, అహ్మదాబాద్ నుండి అమెరికాలోని అట్లాంటాకు వెళుతున్న క్రమంలో దోహా విమానాశ్రయంలో మహిళకు పురిటి నొప్పులు రావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె శిశువుకు జన్మనించింది.
తాజా వార్తలు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!







