సేఫ్ రిటర్న్.. హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బిడ్డకు జన్మనిచ్చిన భారత మహిళ..!!
- October 05, 2025
దోహా: హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ భారతీయ మహిల శిశువు జన్మనించింది. విషయం తెలుసుకున్న భారత రాయబార కార్యాలయం వారికి సహాయంగా నిలిచింది. ఈ విషయాన్ని ఖతార్లోని భారత రాయబార కార్యాలయం అక్టోబర్ 3న తన సోషల్ మీడియా పేజీలో పేర్కొంది. వారు సురక్షితంగా ఉన్నారని, తల్లి బిడ్డలను భారత్ కు పంపినట్లు తెలిపింది. వారి సంరక్షణ విషయంలో సహకరించిన ఖతార్ లోని గుజరాతీ సమాజ్ కు కృతజ్ఞతలు తెలిపింది.
కాగా, అహ్మదాబాద్ నుండి అమెరికాలోని అట్లాంటాకు వెళుతున్న క్రమంలో దోహా విమానాశ్రయంలో మహిళకు పురిటి నొప్పులు రావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె శిశువుకు జన్మనించింది.
తాజా వార్తలు
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!









