సేఫ్ రిటర్న్.. హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బిడ్డకు జన్మనిచ్చిన భారత మహిళ..!!
- October 05, 2025
దోహా: హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ భారతీయ మహిల శిశువు జన్మనించింది. విషయం తెలుసుకున్న భారత రాయబార కార్యాలయం వారికి సహాయంగా నిలిచింది. ఈ విషయాన్ని ఖతార్లోని భారత రాయబార కార్యాలయం అక్టోబర్ 3న తన సోషల్ మీడియా పేజీలో పేర్కొంది. వారు సురక్షితంగా ఉన్నారని, తల్లి బిడ్డలను భారత్ కు పంపినట్లు తెలిపింది. వారి సంరక్షణ విషయంలో సహకరించిన ఖతార్ లోని గుజరాతీ సమాజ్ కు కృతజ్ఞతలు తెలిపింది.
కాగా, అహ్మదాబాద్ నుండి అమెరికాలోని అట్లాంటాకు వెళుతున్న క్రమంలో దోహా విమానాశ్రయంలో మహిళకు పురిటి నొప్పులు రావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె శిశువుకు జన్మనించింది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







