ఖతార్ లో సందడి చేయనున్న బాలీవుడ్ స్టార్స్..!!
- October 05, 2025
దోహా: దోహాలో బాలీవుడ్ స్టార్స్ సందడి చేయనున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తోపాటు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సోనాక్షి సిన్హా, తమన్నా భాటియా, సునీల్ గ్రోవర్, ప్రభుదేవా, మనీష్ పాల్ మరియు స్టెబిన్ బెన్ వంటి ఆల్-స్టార్ లైనప్తో కలిసి “డా-బ్యాంగ్ ది టూర్ రీలోడెడ్”లో పేరిట లైవ్ కాన్సర్ట్ ఇవ్వనున్నారు.
ఈ గ్రాండ్ కాన్సర్ట్ నవంబర్ 14న ఆసియన్ టౌన్ యాంఫిథియేటర్లో రాత్రి 8:00 గంటల నుండి ప్రారంభమవుతుంది. టిక్కెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయని నిర్వాహకులు తెలిపారు.
సిల్వర్ కేటగిరి టిక్కెట్ల ధరలు QAR 150గా ఉండగా, గోల్డ్ QAR 200, డైమండ్ QAR 400, వీఐపీ QAR 750, వీవీఐపీ QAR 1,500, రెడ్ కార్పెట్ QAR 2,500, మీట్ & గ్రీట్ QAR 10,000 గా నిర్ణయించారు.
తాజా వార్తలు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!
- సలాలా పోర్టు లో ఎయిర్ క్వాలిటీ పై ఆందోళన వద్దు..!!
- ముగియనున్న మలేషియా మైగ్రంట్ రేపట్రియేషన్ ప్రోగ్రాం 2.0 ఆమ్నెస్టీ పథకం
- డల్లాస్ లో NATS బోర్డు సమావేశం NATS మరింత విస్తరణ దిశగా అడుగులు









