ఖతార్ లో సందడి చేయనున్న బాలీవుడ్ స్టార్స్..!!
- October 05, 2025
దోహా: దోహాలో బాలీవుడ్ స్టార్స్ సందడి చేయనున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తోపాటు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సోనాక్షి సిన్హా, తమన్నా భాటియా, సునీల్ గ్రోవర్, ప్రభుదేవా, మనీష్ పాల్ మరియు స్టెబిన్ బెన్ వంటి ఆల్-స్టార్ లైనప్తో కలిసి “డా-బ్యాంగ్ ది టూర్ రీలోడెడ్”లో పేరిట లైవ్ కాన్సర్ట్ ఇవ్వనున్నారు.
ఈ గ్రాండ్ కాన్సర్ట్ నవంబర్ 14న ఆసియన్ టౌన్ యాంఫిథియేటర్లో రాత్రి 8:00 గంటల నుండి ప్రారంభమవుతుంది. టిక్కెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయని నిర్వాహకులు తెలిపారు.
సిల్వర్ కేటగిరి టిక్కెట్ల ధరలు QAR 150గా ఉండగా, గోల్డ్ QAR 200, డైమండ్ QAR 400, వీఐపీ QAR 750, వీవీఐపీ QAR 1,500, రెడ్ కార్పెట్ QAR 2,500, మీట్ & గ్రీట్ QAR 10,000 గా నిర్ణయించారు.
తాజా వార్తలు
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!







