ఏ వీసా ఉన్నా ఉమ్రా చేయవచ్చు: హజ్ మంత్రిత్వ శాఖ
- October 06, 2025
జెడ్డా: సౌదీ అరేబియాలో ఏ వీసాతో ఉన్నా ఉమ్రా ఆచారాలను నిర్వహించవచ్చని హజ్ మరియు ఉమ్రా మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఉమ్రా ఆచారాలను సులభంగా నిర్వహించడానికి వీలు కల్పిస్తున్నట్లు పేర్కొంది.
ఇక ఉమ్రాను నేరుగా నిర్వహించాలనుకునే వారి కోసం ఇటీవల నుసుక్ ఉమ్రా ప్లాట్ఫామ్ను ప్రారంభించినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ప్లాట్ఫామ్ యాత్రికులు ప్లాట్ఫామ్ను సులభంగా యాక్సెస్ చేయడానికి, తగిన ప్యాకేజీని ఎంచుకోవడానికి మరియు వారి ఉమ్రా పర్మిట్ను ఎలక్ట్రానిక్గా జారీ చేస్తుందని వెల్లడించింది.
తాజా వార్తలు
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!









