యూఏఈకి సంతాపం తెలిపిన ఒమన్..!!
- March 10, 2026
మస్కట్: యూఏఈలో ఇద్దరు సైనిక సిబ్బంది మరణించడంపై ఒమన్ సంతాపం తెలిపింది. ఈ మేరకు సంఘీభావాన్ని ప్రకటించింది.
బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. ఈ మేరకు ఒమన్ విదేశాంగ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది.
యూఏఈలో విధులను నిర్వర్తిస్తున్న సమయంలో హెలికాప్టర్ కూలిపోయి సాయుధ దళాలకు చెందిన ఇద్దరు సభ్యులు మరణించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు
- హై-టెక్ సేవలను ప్రారంభించిన రాయల్ హాస్పిటల్..!!
- జూలై 1 నుండి 31 వరకు ఖతార్ టాయ్ ఫెస్టివల్..!!
- బహ్రెయిన్ లో దోమల వ్యాప్తి నివారణ పై స్పెషల్ ఫోకస్..!!
- కువైట్ లో మే 3 నుండి వైద్య సిబ్బందికి సెలవులు..!!
- ఆన్లైన్ కంటెంట్ పై సౌదీ అరేబియా కఠిన చర్యలు..!!
- భారీగా భారత్-యూఏఈ విమాన ఛార్జీలు..!!
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం









