యూఏఈకి సంతాపం తెలిపిన ఒమన్..!!
- March 10, 2026
మస్కట్: యూఏఈలో ఇద్దరు సైనిక సిబ్బంది మరణించడంపై ఒమన్ సంతాపం తెలిపింది. ఈ మేరకు సంఘీభావాన్ని ప్రకటించింది.
బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. ఈ మేరకు ఒమన్ విదేశాంగ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది.
యూఏఈలో విధులను నిర్వర్తిస్తున్న సమయంలో హెలికాప్టర్ కూలిపోయి సాయుధ దళాలకు చెందిన ఇద్దరు సభ్యులు మరణించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









