యూఏఈకి సంతాపం తెలిపిన ఒమన్..!!

- March 10, 2026 , by Maagulf
యూఏఈకి సంతాపం తెలిపిన ఒమన్..!!

మస్కట్: యూఏఈలో ఇద్దరు సైనిక సిబ్బంది మరణించడంపై ఒమన్ సంతాపం తెలిపింది. ఈ మేరకు సంఘీభావాన్ని ప్రకటించింది.

బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. ఈ మేరకు ఒమన్ విదేశాంగ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. 

యూఏఈలో విధులను నిర్వర్తిస్తున్న సమయంలో హెలికాప్టర్ కూలిపోయి సాయుధ దళాలకు చెందిన ఇద్దరు సభ్యులు మరణించిన విషయం తెలిసిందే.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com