డ్రోన్ ఆపరేట్..పోలీసుల అదుపులో ఐదుగురు..!!
- March 10, 2026
దోహా: ఖతార్ లో వివిధ ప్రాంతాలలో డ్రోన్లపై విధించిన నిషేధాన్ని ఉల్లంఘించిన కేసులలో పలువురిని పోలీసులు అరెస్టు చేశారని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
అనుమతి లేకుండా డ్రోన్లను ఉపయోగించవద్దని పౌరులు, నివాసితులు, సందర్శకులను హెచ్చరించారు. తదుపరి నోటీసు వచ్చే వరకు ఈ ఉత్తర్వులను అందరూ పాటించాలని సూచించారు.
ఈ నిర్ణయాన్ని ఉల్లంఘించే ఎవరిపైనైనా అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడమని మంత్రిత్వశాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- ఇనార్బిట్ మాల్ లో ‘మైఖేల్’ చిత్ర ప్రత్యేక ప్రదర్శన
- 1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!
- ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!









