డ్రోన్ ఆపరేట్..పోలీసుల అదుపులో ఐదుగురు..!!
- March 10, 2026
దోహా: ఖతార్ లో వివిధ ప్రాంతాలలో డ్రోన్లపై విధించిన నిషేధాన్ని ఉల్లంఘించిన కేసులలో పలువురిని పోలీసులు అరెస్టు చేశారని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
అనుమతి లేకుండా డ్రోన్లను ఉపయోగించవద్దని పౌరులు, నివాసితులు, సందర్శకులను హెచ్చరించారు. తదుపరి నోటీసు వచ్చే వరకు ఈ ఉత్తర్వులను అందరూ పాటించాలని సూచించారు.
ఈ నిర్ణయాన్ని ఉల్లంఘించే ఎవరిపైనైనా అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడమని మంత్రిత్వశాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









