మూసివేతపై ముంటాజా మార్కెట్ క్లారిటీ..!!
- October 06, 2025
మనామా: ముంటాజా మార్కెట్ తన అన్ని శాఖలు పూర్తిగా పనిచేస్తున్నాయని, బహ్రెయిన్ అంతటా వినియోగదారులకు అంతరాయం లేకుండా సేవలను కొనసాగిస్తున్నాయని ధృవీకరించింది. మార్కెట్ పై ప్రభావితం చేసే ప్రస్తుత సవాళ్లను కంపెనీ గుర్తించిందని, ఇవి కొన్ని ఉత్పత్తుల లభ్యతను ప్రభావితం చేశాయని పేర్కొంది. ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక బృందాలు తీవ్రంగా పనిచేస్తున్నాయని, బ్యాంకులు మరియు సంబంధిత అధికారులతో నిరంతరం టచ్ లో ఉన్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఇటీవలి సోషల్ మీడియా పుకార్లపై స్పందించింది. ముంటాజా మార్కెట్ శాఖల మూసివేత అనేది పూర్తి కట్టుకథలని కొట్టిపారేసింది. అవి పూర్తిగా అబద్ధమని తెలిపింది. బహ్రెయిన్ సమాజానికి 42 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నట్లు వెల్లడించింది. తమకు అండగా ఉన్న కస్టమర్లకు కృతజ్ఞతలు తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీ రక్షణ దళాల చర్య: బాలిస్టిక్ క్షిపణి, రెండు డ్రోన్లు నిర్వీర్యం
- గ్యాస్ వినియోగదారులకు షాక్
- విదేశాల్లో ఇరానీయులకు హెచ్చరిక, దేశద్రోహం చేస్తే మరణశిక్ష
- రాత్రి సమయంలో ఎమర్జెన్సీ అలర్ట్ సౌండ్ లో మార్పు
- అబుదాబి నుండి భారత్కు ఎతిహాద్ విమానాలు–నేటి షెడ్యూల్
- మనామాలో నివాస భవనం పై ఇరాన్ దాడి: ఒకరు మృతి, పలువురికి గాయాలు
- కమ్యూనిటీ వర్చువల్ సమావేశం నిర్వహించిన భారత రాయబారి..!!
- అత్యవసర హెచ్చరికలు.. ప్రజలకు సౌదీ అరేబియా అప్పీల్..!!
- ఒమన్లో CBSE విద్యార్థుల పై పరీక్షల ఒత్తిడి..!!
- మిడిలీస్టు సంక్షోభం.. 40వేలకు పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్..!!









