మూసివేతపై ముంటాజా మార్కెట్ క్లారిటీ..!!
- October 06, 2025
మనామా: ముంటాజా మార్కెట్ తన అన్ని శాఖలు పూర్తిగా పనిచేస్తున్నాయని, బహ్రెయిన్ అంతటా వినియోగదారులకు అంతరాయం లేకుండా సేవలను కొనసాగిస్తున్నాయని ధృవీకరించింది. మార్కెట్ పై ప్రభావితం చేసే ప్రస్తుత సవాళ్లను కంపెనీ గుర్తించిందని, ఇవి కొన్ని ఉత్పత్తుల లభ్యతను ప్రభావితం చేశాయని పేర్కొంది. ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక బృందాలు తీవ్రంగా పనిచేస్తున్నాయని, బ్యాంకులు మరియు సంబంధిత అధికారులతో నిరంతరం టచ్ లో ఉన్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఇటీవలి సోషల్ మీడియా పుకార్లపై స్పందించింది. ముంటాజా మార్కెట్ శాఖల మూసివేత అనేది పూర్తి కట్టుకథలని కొట్టిపారేసింది. అవి పూర్తిగా అబద్ధమని తెలిపింది. బహ్రెయిన్ సమాజానికి 42 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నట్లు వెల్లడించింది. తమకు అండగా ఉన్న కస్టమర్లకు కృతజ్ఞతలు తెలిపింది.
తాజా వార్తలు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!







