మూసివేతపై ముంటాజా మార్కెట్ క్లారిటీ..!!
- October 06, 2025
మనామా: ముంటాజా మార్కెట్ తన అన్ని శాఖలు పూర్తిగా పనిచేస్తున్నాయని, బహ్రెయిన్ అంతటా వినియోగదారులకు అంతరాయం లేకుండా సేవలను కొనసాగిస్తున్నాయని ధృవీకరించింది. మార్కెట్ పై ప్రభావితం చేసే ప్రస్తుత సవాళ్లను కంపెనీ గుర్తించిందని, ఇవి కొన్ని ఉత్పత్తుల లభ్యతను ప్రభావితం చేశాయని పేర్కొంది. ఈ సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక బృందాలు తీవ్రంగా పనిచేస్తున్నాయని, బ్యాంకులు మరియు సంబంధిత అధికారులతో నిరంతరం టచ్ లో ఉన్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఇటీవలి సోషల్ మీడియా పుకార్లపై స్పందించింది. ముంటాజా మార్కెట్ శాఖల మూసివేత అనేది పూర్తి కట్టుకథలని కొట్టిపారేసింది. అవి పూర్తిగా అబద్ధమని తెలిపింది. బహ్రెయిన్ సమాజానికి 42 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నట్లు వెల్లడించింది. తమకు అండగా ఉన్న కస్టమర్లకు కృతజ్ఞతలు తెలిపింది.
తాజా వార్తలు
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!







