బహ్రెయిన్లో SMS స్కామ్.. గైడ్ లైన్స్ రిలీజ్..!!
- October 07, 2025
మనామా: బహ్రెయిన్లోని టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (TRA) SMS స్కామ్ ను ఎదుర్కోవడానికి అవసరమైన సమగ్ర మార్గదర్శకాలను ప్రకటించింది. పెరుగుతున్న ఆన్లైన్ భద్రతా ముప్పులను పరిష్కరించడానికి అథారిటీ, మొబైల్ ఆపరేటర్లతో కూడిన ఒక వ్యూహాత్మక వర్కింగ్ గ్రూప్ను ఏర్పాటు చేశారు. ఇది వినియోగదారులను SMS స్కామ్ నుంచి రక్షించడానికి పనిచేస్తుందన్నారు.
కొత్తగా విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం.. మొబైల్ ఆపరేటర్లు మోసపూరిత సందేశాలను గుర్తించడం, నిరోధించడం మరియు తగ్గించడం కోసం స్పష్టమైన సాంకేతిక చర్యలను పాటించాల్సి ఉంటుంది. అదే సమయంలో తమ కస్టమర్లలో అవగాహన పెంచడం, స్కామ్లను నివేదించడం, బహ్రెయిన్ డేటా రక్షణ చట్టాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడం వంటి చర్యలను అమలు చేయాలని TRAలో కన్స్యూమర్ అండ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ షేక్ అబ్దుల్లా బిన్ హుమూద్ అల్ ఖలీఫా తెలిపారు.
తాజా వార్తలు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!







