అల్-ఫలిహ్ నేతృత్వంలో మొరాకోకు సౌదీ ప్రతినిధి బృందం..!!
- October 07, 2025
రబత్: సౌదీ పెట్టుబడి మంత్రి ఇంజనీర్ ఖలీద్ అల్-ఫలిహ్ నేతృత్వంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల ప్రతినిధులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం మొరాకో లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనతో పెట్టుబడి సంబంధాలను బలోపేతం చేసే పలు సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రెండు దేశాలలో పెట్టుబడిదారులు ఎదుర్కొంటున్న సవాళ్లపై ఈ సమావేశాలలో ఫోకస్ చేయనున్నారు.
అల్-ఫలిహ్ పర్యటన సౌదీ అరేబియా - మొరాకో మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడంతోపాటు పెట్టుబడి సహకారాన్ని మరింతగా పెంచుతుందని భావిస్తున్నారు. పునరుత్పాదక ఇంధనం, పరిశ్రమ, పర్యాటకం, వ్యవసాయం, రవాణా మరియు మౌలిక సదుపాయాలు వంటి వివిధ ప్రాధాన్యత రంగాలలో పలు ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- ఖతార్లో భారీ పేలుడు: 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు
- హర్మూజ్ జలసంధి మూసివేతతో భారీగా పెరిగిన చమురు ధరలు
- రూ.50 లక్షలకోసం భర్త కిడ్నాప్ డ్రామా!
- యూఏఈలో మూడు రోజులపాటు రెయిన్ అలెర్ట్..!!
- సాయికృష్ణ మిస్సింగ్ కేసు..నేడు కోర్టుకు ఆధారాలు
- గల్ఫ్ కార్మికుల ఓటు హక్కుల పై మంత్రి పొన్నం ప్రభాకర్తో చర్చ
- దుబాయ్లో బ్యాడ్మింటన్ ఆడుతూ భారతీయ ప్రవాసి మృతి..!!
- సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లో బొంగో సంస్కృతి బహ్రెయిన్ రక్తదాన శిబిరం..!!
- ఫోర్బ్స్ టాప్ 100లో ఆరు కువైట్ ఫ్యామిలీ ఎంటర్ప్రైజెస్ కు చోటు..!!
- నార్త్ అల్ బతినాలో రిఫ్రిజిరేషన్ యూనిట్ల చోరీ..ఇద్దరు అరెస్ట్..!!







