కువైట్ లో రోడ్ బ్లాక్ కు భారీ జరిమానాలు..!!
- October 07, 2025
కువైట్: కువైట్ లో రోడ్ బ్లాక్ కు కారణమైన డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. 15 మరియు 20 కువైట్ దినార్ల జరిమానాలతోపాటు రెండు నెలల వరకు వాహనాలను సీజ్ చేయనున్నారు. కొత్త తరం కెమెరాలు, పెట్రోల్ లు మరియు డ్రోన్ లతో సహా అధునాతన రహదారి నిఘా వ్యవస్థలతో పర్యవేక్షించనున్నారు. ఓవర్ టేకింగ్, ఉద్దేశపూర్వకంగా వాహనాలను అడ్డుకోవడం, ట్రాఫిక్ కు ఉద్దేశపూర్వకంగా అంతరాయం కలిగించడం వంటి ఉల్లంఘనల పెరుగుదలను ఇటీవల గుర్తించారు. ఈ నేపథ్యంలో భారీగా జరిమానాలు విధించాలని నిర్ణయించినట్లు జనరల్ ట్రాఫిక్ విభాగం వెల్లడించింది.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









