ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి బహ్రెయిన్, సౌదీ చర్చలు..!!
- October 08, 2025
మనామా: బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా మనామాలో సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ను కలిశారు. ఈ సందర్భంగా వారు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. తాజా ప్రాంతీయ మరియు అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలను పంచుకున్నారు.
సమావేశం తరువాత మంత్రులు సౌదీ-బహ్రెయిన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలు, బలమైన సోదర సంబంధాల పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 2024-2025 సంవత్సరాలకు సౌదీ-బహ్రెయిన్ సమన్వయ మండలి కమిటీల వార్షిక పనితీరు నివేదికను సమీక్షించారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









