ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి బహ్రెయిన్, సౌదీ చర్చలు..!!
- October 08, 2025
మనామా: బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా మనామాలో సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ను కలిశారు. ఈ సందర్భంగా వారు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. తాజా ప్రాంతీయ మరియు అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలను పంచుకున్నారు.
సమావేశం తరువాత మంత్రులు సౌదీ-బహ్రెయిన్ కోఆర్డినేషన్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలు, బలమైన సోదర సంబంధాల పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 2024-2025 సంవత్సరాలకు సౌదీ-బహ్రెయిన్ సమన్వయ మండలి కమిటీల వార్షిక పనితీరు నివేదికను సమీక్షించారు.
తాజా వార్తలు
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!







