యూఏఈలో విషాదం.. తండ్రి, 7 నెలల శిశువు మృతి, ICUలో తల్లి..!!
- October 08, 2025
యూఏఈ: యూఏఈలో విషాదకరమైన యాక్సిడెంట్ జరిగింది. సోమవారం సాయంత్రం ఖోర్ ఫక్కన్లో రెండు వాహనాల ఢీకొనడంతో 41 ఏళ్ల ఎమిరాటీ తండ్రి, అతని ఏడు నెలల కుమారుడు ప్రాణాలు కోల్పోగా, అతని భార్య మరియు మరొక డ్రైవర్ గాయపడ్డారు.
షార్జా పోలీసుల కథనం ప్రకారం, అక్టోబర్ 6న రాత్రి 8.55 గంటల ప్రాంతంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. అతివేగం మరియు ఒక వాహనం అకస్మాత్తుగా పక్కకు జరగడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. దీంతో వెనకున్న వాహన డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ తల్లి ఐసీయూలో చికిత్స పొందుతుందని వైద్య అధికారుల తెలిపారు. ఆమె పరిస్థితి స్థిరంగా ఉందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అల్-నాయెమ్ స్క్రాప్ యార్డ్లో అగ్నిప్రమాదం పై అప్డేట్..!!
- ఫాల్ 2026 సీజన్..ఖతార్ మ్యూజియమ్స్ విస్తృతమైన ప్రదర్శనలు..!!
- ముదురుకుంటున్న ఆర్థిక సంక్షోభం పై UNRWA హెచ్చరిక..!!
- సాదియత్ ఐస్లాండ్ లో జెట్ స్కీలను నిషేధించిన అబుదాబి..!!
- ప్రాంతీయ అంతరాయాలను సౌదీ పర్యాటకం అధిగమించింది..!!
- యూఏఈలో 5 రోజుల పాటు అపాయింట్మెంట్లను నిలిపివేసిన ఇండియన్ ఎంబసీ..!!
- విద్వేషపూరిత ప్రసంగాల నిర్మూలనకు ఒమన్ పిలుపు..!!
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు







