యూఏఈలో విషాదం.. తండ్రి, 7 నెలల శిశువు మృతి, ICUలో తల్లి..!!
- October 08, 2025
యూఏఈ: యూఏఈలో విషాదకరమైన యాక్సిడెంట్ జరిగింది. సోమవారం సాయంత్రం ఖోర్ ఫక్కన్లో రెండు వాహనాల ఢీకొనడంతో 41 ఏళ్ల ఎమిరాటీ తండ్రి, అతని ఏడు నెలల కుమారుడు ప్రాణాలు కోల్పోగా, అతని భార్య మరియు మరొక డ్రైవర్ గాయపడ్డారు.
షార్జా పోలీసుల కథనం ప్రకారం, అక్టోబర్ 6న రాత్రి 8.55 గంటల ప్రాంతంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. అతివేగం మరియు ఒక వాహనం అకస్మాత్తుగా పక్కకు జరగడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. దీంతో వెనకున్న వాహన డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ తల్లి ఐసీయూలో చికిత్స పొందుతుందని వైద్య అధికారుల తెలిపారు. ఆమె పరిస్థితి స్థిరంగా ఉందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







