జాయెద్ ఇంటర్నేషనల్లో డిజిటల్ టూరిస్ట్ వాలెట్ ప్రారంభం..!!
- October 10, 2025
యూఏఈః జాయెద్ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో డిజిటల్ టూరిస్ట్ వాలెట్ను ప్రారంభించారు. ఇది సందర్శకులకు నగదు రహిత లావాదేవీల కోసం సురక్షితమైన వేదికను అందిస్తుంది. అబుదాబి విమానాశ్రయాలు మరియు అల్ హెయిల్ హోల్డింగ్ ఒప్పందంలో భాగంగా పైలట్ దశగా ప్రారంభించారు.
జాయెద్ ఇంటర్నేషనల్లో డిజిటల్ టూరిస్ట్ వాలెట్ అమలును పర్యవేక్షించడానికి ఈ ఒప్పందం ఒక ఉమ్మడి స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు అబుదాబి విమానాశ్రయాల మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎలెనా సోర్లి తెలిపారు. ఇన్బౌండ్ ప్రయాణీకులకు వేగవంతమైన, మరింత సౌకర్యవంతమైన చెల్లింపులను ప్రారంభించడం ద్వారా ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచడం లక్ష్యమని వెల్లడించారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







