జాయెద్ ఇంటర్నేషనల్లో డిజిటల్ టూరిస్ట్ వాలెట్ ప్రారంభం..!!
- October 10, 2025
యూఏఈః జాయెద్ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో డిజిటల్ టూరిస్ట్ వాలెట్ను ప్రారంభించారు. ఇది సందర్శకులకు నగదు రహిత లావాదేవీల కోసం సురక్షితమైన వేదికను అందిస్తుంది. అబుదాబి విమానాశ్రయాలు మరియు అల్ హెయిల్ హోల్డింగ్ ఒప్పందంలో భాగంగా పైలట్ దశగా ప్రారంభించారు.
జాయెద్ ఇంటర్నేషనల్లో డిజిటల్ టూరిస్ట్ వాలెట్ అమలును పర్యవేక్షించడానికి ఈ ఒప్పందం ఒక ఉమ్మడి స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు అబుదాబి విమానాశ్రయాల మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎలెనా సోర్లి తెలిపారు. ఇన్బౌండ్ ప్రయాణీకులకు వేగవంతమైన, మరింత సౌకర్యవంతమైన చెల్లింపులను ప్రారంభించడం ద్వారా ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచడం లక్ష్యమని వెల్లడించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!
- ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము, అమిత్ షా, రాహుల్ గాంధీ
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?







