సముద్ర నావిగేషన్ను పునఃప్రారంభించిన ఖతార్..!!
- October 10, 2025
దోహా : ముద్ర కార్యకలాపాల కోసం సముద్ర నావిగేషన్ కార్యకలాపాలను పూర్తిగా పునఃప్రారంభిస్తున్నట్లు ఖతార్ రవాణా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అన్ని నౌకల యజమానులు అవసరమైన అన్ని నావిగేషన్ మరియు భద్రతా పరికరాలను అప్డేట్ చేసుకోవాలని, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది.
GPS వ్యవస్థలో సాంకేతిక లోపం కారణంగా అక్టోబర్ 4న సముద్ర నావిగేషన్ కార్యకలాపాలను ఖతార్ నిలిపివేసింది. అక్టోబర్ 6న సర్వీసును పాక్షికంగా ప్రారంభించారు. తీరం నుండి 12 నాటికల్ మైళ్ల దూరంలో నౌకలు సరైన దిశలో ప్రయాణించడానికి నావిగేషన్ వీలు కల్పిస్తుంది.
తాజా వార్తలు
- టిటిడిలో అనిల్ కుమార్ సింఘాల్ మార్కుపాలన షురూ!
- భారత్లో మెటా అండర్సీ కేబుల్ ప్రాజెక్ట్ ప్రారంభం
- ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు లో భారీ ఉద్యోగాలు...
- మెంటల్ హాస్పటల్గా రుషికొండ ప్యాలెస్?
- తెలంగాణలో మినరల్స్ నిక్షేపాలు
- జులీబ్, షువైఖ్ పారిశ్రామిక ప్రాంతంలో స్పెషల్ డ్రైవ్..!!
- గాజా కోసం అమెరికా శాంతి ప్రణాళిక..మొదటి దశపై బహ్రెయిన్ ప్రశంసలు..!!
- సముద్ర నావిగేషన్ను పునఃప్రారంభించిన ఖతార్..!!
- జాయెద్ ఇంటర్నేషనల్లో డిజిటల్ టూరిస్ట్ వాలెట్ ప్రారంభం..!!
- ప్రమాద బాధితుల వీడియో రికార్డ్..ఒమన్లో వ్యక్తి అరెస్టు..!!