సముద్ర నావిగేషన్ను పునఃప్రారంభించిన ఖతార్..!!
- October 10, 2025
దోహా : ముద్ర కార్యకలాపాల కోసం సముద్ర నావిగేషన్ కార్యకలాపాలను పూర్తిగా పునఃప్రారంభిస్తున్నట్లు ఖతార్ రవాణా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అన్ని నౌకల యజమానులు అవసరమైన అన్ని నావిగేషన్ మరియు భద్రతా పరికరాలను అప్డేట్ చేసుకోవాలని, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది.
GPS వ్యవస్థలో సాంకేతిక లోపం కారణంగా అక్టోబర్ 4న సముద్ర నావిగేషన్ కార్యకలాపాలను ఖతార్ నిలిపివేసింది. అక్టోబర్ 6న సర్వీసును పాక్షికంగా ప్రారంభించారు. తీరం నుండి 12 నాటికల్ మైళ్ల దూరంలో నౌకలు సరైన దిశలో ప్రయాణించడానికి నావిగేషన్ వీలు కల్పిస్తుంది.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







