సముద్ర నావిగేషన్ను పునఃప్రారంభించిన ఖతార్..!!
- October 10, 2025
దోహా : ముద్ర కార్యకలాపాల కోసం సముద్ర నావిగేషన్ కార్యకలాపాలను పూర్తిగా పునఃప్రారంభిస్తున్నట్లు ఖతార్ రవాణా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అన్ని నౌకల యజమానులు అవసరమైన అన్ని నావిగేషన్ మరియు భద్రతా పరికరాలను అప్డేట్ చేసుకోవాలని, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది.
GPS వ్యవస్థలో సాంకేతిక లోపం కారణంగా అక్టోబర్ 4న సముద్ర నావిగేషన్ కార్యకలాపాలను ఖతార్ నిలిపివేసింది. అక్టోబర్ 6న సర్వీసును పాక్షికంగా ప్రారంభించారు. తీరం నుండి 12 నాటికల్ మైళ్ల దూరంలో నౌకలు సరైన దిశలో ప్రయాణించడానికి నావిగేషన్ వీలు కల్పిస్తుంది.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







