ఒమన్లో 19 మంది అరెస్టు..!!
- October 13, 2025
మస్కట్: ఒమన్ లోకి అక్రమంగా ప్రవేశించిన 19 మందిని అరెస్టు చేసినట్లు ముసాండం గవర్నరేట్లోని పోలీస్ కమాండ్ ప్రకటించింది. డాబా మరియు బుఖాలోని విలాయత్లలో ఆసియా జాతీయతకు చెందిన పంతొమ్మిది మంది వ్యక్తులను గుర్తించి, వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపింది.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీస్ కమాండ్ వెల్లడించింది.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







